OK Telugu
94 FOLLOWERS
OK Telugu Provides Latest News about Telugu people all over the world. Starting from Politics, Movie, sports, celebrities and more!
OK Telugu
47m ago
Mee Seva: వైసీపీ సర్కారు వచ్చాక ఏపీలో మీసేవ పోర్టల్ లో చాలా రకాల సేవలు తగ్గాయన్న విమర్శ ఉంది. సచివాలయ వ్యవస్థతో మీసేవ కేంద్రాల్లో సేవలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీసేవ పోర్టల్ లో చాలా సేవలను చేర్చింది. నేషనల్ ఈ- గవర్నమెంట్ ప్లాన్ లో భాగంగా.. గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు ఈ పోర్టల్ ని డెవలప్ చేస్తోంది. ఏపీలో మీ సేవలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు సేవలు పొందుతున్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో హోటల్లో కూడా చాలా మార్పులు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
Also Read: Andhra Pradesh ..read more
OK Telugu
2h ago
Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కూతురు కల్వకుంట్ల కవితను ఆ పార్టీకి చెందిన మాజీ మహిళా మంత్రులు మంగళవారం ములాఖత్ అయ్యారు. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితతో ములాఖత్ అయ్యారు. ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. మరోవైపు కవిత కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు కవితతో ఫోన్లో మాట్లాడుతున్నారు. కవిత భర్న అనిల్ 15 రోజులకు ఒకసారి ములాఖత్ అవుతున్నారు. కేటీఆర్ కలిసిన నాలుగు రోజులకే మహిళా నేతలు వెళ్లడం చర్చనీయాంశమైంది.
Also Read: CM Revanth Reddy ..read more
OK Telugu
2h ago
PM Kisan : కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు రూ.6 వేల చొప్పున చెల్లిస్తోంది. మూడు విడతల్లో ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి సంతకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఫైల్పైనే సంతకం చేశారు. ఈమేరకు దేశంలోని 9.26 కోట్ల మంది రైతులకు కేంద్రం రూ.20 కోట్ల విడుదల చేసింది. ఈ నిధులను ప్రధాని మోదీ మంగళవారం(జూన్ 18)న వారణాసిలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి సమ చేశారు. దీంతో ఈరోజు నుంచి ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రూ.2 చొప్పున జమ కానున్నాయి. ఇప్పటి వరకు 16 ..read more