హైదరాబాద్‌లో బిజెపి ఎంఎల్‌ఎ అభ్యర్థి గూబ పగలగొట్టిన ఎసిపి
Mana Telangana
by krishna
47m ago
హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ అభ్యర్థిపై ఎసిపి చేయిచేసుకోవడం సంచలనం సృష్టించింది. ఓ హోటల్ మూసివేస్తుండగా బిజెపి నేత అమర్ సింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దీంతో వెంటనే అమర్ సింగ్‌పై ఎసిపి కిషన్ చేయి చేసుకున్నాడు. దీంతో అమర్ సింగ్ మద్దతుదారులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కార్వాన్ బిజెపి అభ్యర్థిగా కిషన్ సింగ్ పోటీ చేశారు. ప్రజాప్రతినిధులు పోలీసులతో మర్యాదగా వ్యవహరించాలని లేకపోతే ఇలానే జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ..read more
Visit website
’రేచెల్’ టీజర్ విడుదల
Mana Telangana
by krishna
47m ago
హనీ రోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ’రేచెల్’ టీజర్ విడుదలైంది. వయోలెన్స్, బ్లడ్‌షెడ్‌తో కూడిన కథగా ఈ చిత్రం ఉంటుందని టీజర్ హింట్ ఇస్తోంది. ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ నిర్మాతగా, సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందిని బాలా దర్శకత్వం వహించారు. యాక్టింగ్ ఫీల్డ్‌లో హనీ రోజ్‌కి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ సినిమా ఉపయోగించుకోనుందని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాదుషా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాదుషా ఎన్‌ఎమ్, రాజన్ చిరాయిల్, అబ్రిడ్ షైన్ నిర్మించారు. ..read more
Visit website
వాయిదా పడిన ’పుష్ప-2’
Mana Telangana
by krishna
47m ago
‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటే అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు. ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ‘పుష్ప’కు సీక్వెల్‌గా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే.. ‘పుష్ప’ ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. పుష్ప -2 ..read more
Visit website
ఇంగ్లండ్ నయా చరిత్ర!
Mana Telangana
by krishna
2h ago
వరుసగా ఐదు విజయాలు సాధించిన జట్టుగా రికార్డు యూరో ఛాంపియన్‌షిప్ 2024 జర్మని : ప్రతిష్టాత్మక యూరో ఛాంపియన్ షిప్ ఫుట్‌బాల్ పోటీల్లో ఇంగ్లండ్ సంచలనం సృష్టించింది. వరుసగా ఐదు విజయాలు నమోదు చేసిన జట్టుగా ఇంగ్లండ్ నయా రికార్డు నెలకొల్పింది. సెర్బియాతో సోమవారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 10తో విజయం సాధించింది. దీంతో 2020 నుంచి వరుసగా నాలుగు సీజన్లలో వరుసగా ఐదు సార్లు గెలిచిన జట్టుగా హ్యారీకేన్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. కాగా, ఇంగ్లండ్ 2020 ..read more
Visit website
ప్రియుళ్ల మోజులో ఉపాధ్యాయుడిని చంపిన కూతురు
Mana Telangana
by krishna
2h ago
అమరావతి: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడని కన్నతండ్రిని కూతురు హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దొరస్వామి(62) అనే ఉపాధ్యాయుడు సంవత్సరం క్రితం భార్య చనిపోవడంతో కూతురితో కలిసి ఉంటున్నాడు. కూతురు హరితను బిఎస్‌సి, బిఇడి చదివించాడు. కూతురు కోసం దాచిన నగదు, తన భార్య బంగారాన్ని ఆమె బ్యాంకు అకౌంట్‌లో వేశాడు. ఆమె రమేశ్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటుంది. బంగారు నగలు తాకట్టు పెట్టి రమేశ్‌కు 11.40 లక్షల రూపాయలు ఇచ్చింది. మరో యువకుడు సాయి కృష్ణకు కూడా 8 ..read more
Visit website
సూపర్8 మ్యాచ్‌లకు వరుణ గండం
Mana Telangana
by krishna
2h ago
అంటిగువా : పొట్టి ప్రపంచకప్‌లో సూపర్ 8 ..read more
Visit website
అణు కుంపటి
Mana Telangana
by Velugu Babu
3h ago
స్టాక్‌హోమ్: యుద్ధపు టంచుల ప్రపంచంలో తొమ్మిది అణ్వాయుధ దేశాలు తమ అణుపాటవాన్ని మరింత పెంచుకుంటున్నాయి. అమెరికా, రష్యా, చై నా, ఇండియా, ఫ్రాన్స్, పాకిస్థాన్, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్ , బ్రిటన్ 2023 ..read more
Visit website
ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌లో గడబిడ
Mana Telangana
by Velugu Babu
5h ago
మన తెలంగాణ/హైదరాబాద్ :ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా రూ.6 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. ఈ విద్యుత్ కొనుగోళ్లతో తెలంగాణ విద్యు త్ సంస్థలు అంచనాలకు మించి నష్టపోయాయని ప్రభుత్వం లెక్కలు పేర్కొంటున్నాయి. ఒ ప్పందం ప్రకారం ఒక్క యూనిట్ ధర రూ.3. 90 మాత్రమే అని గత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఒక్కో యూనిట్‌కు రూ.5.64 ఖర్చయినట్టుగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ విద్యుత్ కొనుగోళ్లతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరింత అప్పులపాలయ్యాయని ప్ర భుత్వం తెలిపింది. ఛత్తీస్‌గడ్ నుంచి ఇప్పటివరకు మనం కొన్న విద్యుత్ 17,996 ..read more
Visit website
నేడు ఉత్తర కొరియాకు పుతిన్
Mana Telangana
by Pandari Nagaraju
5h ago
సియోల్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటనపై మంగళవారం ఉత్తర కొరియాకు వస్తున్నారని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. సైనిక సహకారం విస్తరణ లక్షంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో పుతిన్ చర్చలు జరపవచ్చు. వాషింగ్టన్‌తో విడిగా తీవ్ర స్థాయిలో ఘర్షణల నేపథ్యంలో తమ చెలిమిని వారు పటిష్ఠం చేయనున్నారు. కిమ్ ఆహ్వానంపై పుతిన్ మంగళ, బుధవారాల్లో ఉత్తర కొరియాలో అధికార పర్యటన జరుపుతారని ఉత్తర కొరియా అధికార కొరియన్ కేంద్ర వార్తా సంస్థ (సిసిఎన్‌ఎ) సోమవారం వెల్లడించింది. ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా వెంటనే ఇతర వివరాలు తెలియజేయలేదు. రష్యా మాత్రం అదే సమయంలో ఈ పర్యటనను ధ్రువీకరించ ..read more
Visit website
భారీగా ఐపిఎస్‌ల బదిలీ
Mana Telangana
by Velugu Babu
5h ago
తెలంగాణలో భారీగా ఐపిఎస్‌లు బదిలీ అయ్యారు. 28 ..read more
Visit website

Follow Mana Telangana on FeedSpot

Continue with Google
Continue with Apple
OR