పోయిన ఫోన్‌ను నిముషాల్లో పట్టేశాడు! టెక్నిక్ ఇదే!
Telugu Global
by Telugu Global
17m ago
ఎప్పుడైనా అనుకోని సందర్భాల్లో మొబైల్ పోతే చాలా కంగారు పడిపోతారు ఎవరైనా. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడమో, వెళ్లి వెతకడమో చేస్తారు. అయితే టెక్ ఇన్ ఫ్లుయెన్సర్ షారుక్ మాత్రం అలా చేయలేదు. మొబైల్‌లో ఉండే సెట్టింగ్స్ సాయంతో తెలివిగా మొబైల్‌ను కనిపెట్టాడు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ పోయినప్పుడు దాన్ని కనిపెట్టేందుకు మొబైల్‌లో ముందుగానే కొన్ని సెట్టింగ్స్‌లో ఆన్‌లో ఉంచుకోవాలి. అలాగే వాటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలిసి ఉండాలి. ఇలా తెలుసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మొబైల్‌ను ఈజీగా గుర్తించొచ్చు. పబ్లిక్ ప్లేస్‌లో ఎవరో మొబైల్ దొంగిలిస్తే.. అంతమందిలో అసలు దొంగని సింపుల్‌ ట్రిక్‌తో కనిపెట్టి రెండు ఫ ..read more
Visit website
తగ్గేదే లేదంటన్న జగన్.. మళ్లీ యాత్ర షురూ
Telugu Global
by Telugu Global
8h ago
సిద్ధం సభల తర్వాత వెంటనే మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేపట్టారు సీఎం జగన్. అది కూడా విజయవంతంగా పూర్తయింది. ఈరోజు పులివెందులలో నామినేషన్ వేశారు. వెంటనే మరో యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎన్నికల వరకు ప్రజల్లో ఉండే విధంగా మరో టూర్ ప్లాన్ చేశారు. ఈనెల 28నుంచి జగన్ అసెంబ్లీ నియోజకవర్గాల పర్యటన మొదలవుతుంది. రోజుకి మూడు నియోజకవర్గాల చొప్పున మొదటి 4 రోజులకు సంబంధించిన టూర్ షెడ్యూల్ ని వైసీపీ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు 30న కొండెపి, మైదుకూరు, పీలేరు మే 1 ..read more
Visit website
తెలంగాణలో మరో ఎన్నిక.. ఎప్పుడంటే..!
Telugu Global
by Telugu Global
9h ago
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. మే 2న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 9 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మే 10న నామినేషన్లు పరిశీలించనున్నారు. మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్‌ 5న ఫలితాలు రానున్నాయి. ఉపఎన్నిక - ముఖ్య తేదీలు.. మే 2 - నోటిఫికేషన్ మే 9 - నామినేషన్ల స్వీకరణ మే13 - నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 27 - పోలింగ్ జూన్ 5 ..read more
Visit website
అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది
Telugu Global
by Telugu Global
9h ago
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని, అన్న వస్త్రానికి పోతే, ఉన్న వస్త్రం పోయిందని మొత్తుకుంటున్నారని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 420 హామీలు ఇచ్చిందని, ఆ హామీలు ఇప్పుడు అమలుచేయలేకపోతోందని ధ్వజమెత్తారు. మహిళలకు రూ.2500 ఇస్తామని మోసం చేశారని, గృహజ్యోతి సరిగా అమలు కావడంలేదని, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి లూటీలు మొదలు పెట్టారని విమర్శించారు. బస్ యాత్రలో భాగంగా భువనగిరి రోడ్ షో లో ప్రసంగించారు కేసీఆర్. Live: BRS Chief KCR's massive roadshow in Bhongir. #KCRBusYatra #VoteForCar https://t.co/ijdc475lYW — BRS Party (@BR ..read more
Visit website
వాళ్ల రిజర్వేషన్లు రద్దు చేస్తాం.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు
Telugu Global
by Telugu Global
9h ago
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్స్‌ రద్దు చేస్తామన్నారు కేంద్రం హోంమంత్రి అమిత్‌షా. ముస్లిం రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని.. ఆ రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ, ఎస్టీ , ఓబీసీలకు ఇస్తామన్నారు. తెలంగాణలో ఉన్న 4% ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలని ఇప్పటికే బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట సభలో అమిత్‌షా మాట్లాడారు. తెలంగాణలో కనీసం 12 ..read more
Visit website
మీ ప్రాణానికి నా ప్రాణం.. రాజంపేటలో పవన్ కామెడీ
Telugu Global
by Telugu Global
10h ago
ప్రచార సభల్లో పవన్ కల్యాణ్ పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. అలాంటివి కేవలం సినిమాల్లోనే వినడానికి బాగుంటాయి. కానీ పవన్ మాత్రం ఓటర్ల ముందుకెళ్లి వాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కూటమిని మరీ అతిగా ఊహించేసుకుంటున్నారు. వైసీపీ పరాజయం ఖాయమైపోయినట్టు మాట్లాడుతున్నారు. రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన పవన్ మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తానంటూ ఓటర్లకు భరోసా ఇచ్చారు. కూటమి జోరు - వైసిపి బేజారు. ఒక వైపు కోస్తా క్లీన్ స్వీప్ రాయలసీమలో సైతం మెజారిటీ సీట్లు కైవసం చేసుకునే దిశగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రయాణం. జండా ఎత్తేసి చంచాల్గూడాకి పారిపోయ ..read more
Visit website
వైఎస్సార్ సీపీని ఓడించడం కష్టమే.. లావు కృష్ణదేవరాయలు
Telugu Global
by Telugu Global
10h ago
వైఎస్సార్ సీపీని వదిలేసి టీడీపీలో చేరిన నర్సాపురం ఎంపీ లావు కృష్ణదేవరాయలుకు రాజకీయాల అసలు మర్మం అర్థమైనట్లుంది. లావు కృష్ణదేవరాయలు సీటు మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూశారు. అది ఆయనకు నచ్చలేదు. నర్సాపురం నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టి కూర్చుకున్నారు. ఆయన ఒత్తిడికి జగన్ తలొగ్గలేదు. దాంతో ఆయన వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీని ఓడించడం చాలా కష్టమని, అందుకు చాలా శ్రమపడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ కూటమి బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రత్యేకంగా ..read more
Visit website
జనసేనకు ప్లాన్ లేదు, పాడు లేదు.. అంబటి రాయుడు
Telugu Global
by Telugu Global
10h ago
ప్రముఖ క్రికెట్ అంబటి రాయుడు జనసేన స్లార్ కాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. అయితే, ఆయన ప్రచారానికి రావడం లేదు. ఈ విషయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్టార్ కాంపెయినర్‌గా ఉంటూ ప్రచారానికి రావడం లేదేమిటనే ప్రశ్నకు ఆయన ఎక్స్ వేదికగా గట్టిగానే రిప్లై ఇచ్చారు. అయితే, తాను ఎక్స్ లో పోస్టు చేసిన కామెంట్ ను కాసేప‌టికే తొలగించారు. జనసేన తీరుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంబటి రాయుడు టీమిండియా ప్లేయర్ గానూ సిఎస్కే జట్టు సభ్యుడిగాను క్వాలిటీ క్రికెట్ ఆడారు. అయితే, ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్ ..read more
Visit website
సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌పై తెలంగాణ డీజీపీ దావా.. రూ.2 లక్షల పరిహారం
Telugu Global
by Telugu Global
12h ago
ప్రయాణంలో ఆసౌకర్యం కలిగినందుకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌పై దావా వేశారు తెలంగాణ డీజీపీ రవి గుప్తా. పరిహారంగా రూ.2 లక్షలు తిరిగి అందుకున్నారు. గతేడాది మే 23న సతీసమేతంగా హైదరాబాద్ నుంచి సింగపూర్‌ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు డీజీపీ రవి గుప్తా. అయితే వీరు ప్రయాణించిన బిజినెస్ క్లాస్‌లో రిక్లైనర్ సీట్లు పని చేయకపోవడంతో డీజీపీ ఫిర్యాదు చేశారు. అసౌకర్యంతో ఇబ్బంది పడ్డ డీజీపీ, బిజినెస్ క్లాస్ టికెట్ల కోసం ఒక్కొక్కరికి రూ.66,750 చెల్లించామని, అయినప్పటికీ ప్రయాణమంతా మేల్కొని ఉండాల్సి వచ్చిందని, ఇది ఎకానమీ క్లాస్ ధర రూ.18,000 కంటే రూ.48,750 ..read more
Visit website
మానిటైజేష‌న్ మొద‌లుపెట్టిన జియో సినిమా.. డ‌బ్బులు క‌డితేనే హెచ్‌డీ కంటెంట్‌
Telugu Global
by Telugu Global
12h ago
ఉచిత ప్ర‌సారాల‌తో వీక్ష‌కుల‌కు చేరువైన జియో సినిమా ఇప్పుడు మానిటైజేష‌న్ మొద‌లుపెట్టింది. హైక్వాలిటీ ప్ర‌సారాలు (హెచ్‌డీ కంటెంట్‌) కావాలంటే ఇక‌పై డ‌బ్బులు చెల్లించాల్సిందే. జియో సినిమా ప్రీమియం కింద నెల‌కు 29 రూపాయ‌లు చెల్లిస్తే ఒక్క డివైజ్‌లో హెచ్‌డీ కంటెంట్ చూడొచ్చు. ఫ్యామిలీ ప్యాక్ కింద 89రూపాయ‌లు క‌డితే నాలుగు డివైజ్‌ల‌లో హెచ్‌డీ కంటెంట్ వీక్షించ‌వ‌చ్చ‌ని జియో ప్ర‌క‌టించింది. 4కే క్వాలిటీ.. డౌన్‌లోడ్ ఆప్ష‌న్ కూడా డ‌బ్బులు చెల్లిస్తే జియో టీవీ కంటెంట్‌ను 4 ..read more
Visit website

Follow Telugu Global on FeedSpot

Continue with Google
Continue with Apple
OR