SSMB29: ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టిన నిర్మాణ సంస్థ
Chota News
by
1w ago
డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌‌బాబుతో ‘SSMB29 ..read more
Visit website
‘అతడు నన్ను కాలితో తన్నాడు’
Chota News
by
1w ago
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనను దారుణంగా కొట్టాడని ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని బీజేపీకి విజ్ఞప్తి చేశారు ..read more
Visit website
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫలితాలపై ఉత్కంఠ
Chota News
by
1w ago
TG ..read more
Visit website
సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత
Chota News
by
1w ago
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి బయట ఆందోళనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేసి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతి మలివాల్‌కి న్యాయం చేయాలన్నారు ..read more
Visit website
వరల్డ్ కప్‌ జట్టులో హార్దిక్‌.. జై షా ఏమన్నారంటే!
Chota News
by
1w ago
టీ 20 ప్రపంచ‌కప్‌ కోసం భారత్‌ ప్రకటించిన జట్టుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైస్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ఎంపిక వెనుక ఒత్తిడి ఉందని వస్తున్న వార్తలపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా స్పందించారు. ‘‘కఠిన పిచ్‌లు ఉండే విండీస్ - యూఎస్‌ఏలో టీ 20 ..read more
Visit website
మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి
Chota News
by
1w ago
TG ..read more
Visit website
‘సూర్య 44’ హీరోయిన్‌ ఫిక్స్.. షూటింగ్ అప్పటినుంచే
Chota News
by
1w ago
తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో ‘సూర్య 44’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అలాగే జూన్ 2 ..read more
Visit website
డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ గుప్త
Chota News
by
2w ago
ఏపీ డీజీపీగా హరీశ్ గుప్త బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పోలీసు సిబ్బంది స్వాగతం పలికారు. ఆదివారం రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పదవి నుంచి ఈసీ తప్పించింది. ప్రభుత్వం పంపిన మూడు పేర్లలో హరీశ్ గుప్తను కొత్త డీజీపీగా ఎంపిక చేసి వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది ..read more
Visit website
పాత గాయాలను గుర్తు చేసుకుంటున్న మందడం గ్రామస్థులు
Chota News
by
2w ago
ఏపీ సీఎం జగన్ తమను కిరాతకంగా హింసించాడని మందడం గ్రామస్థులు అంటున్నారు. ఇందుకు సంబంధించి పాత వీడియోలను వారు పోస్టు చేయగా.. అవి వైరలవుతున్నాయి ..read more
Visit website
టీడీపీ డొల్లతనం బయట పడింది: జగన్
Chota News
by
2w ago
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై టీడీపీ నాటకాలు ఆడుతోందని సీఎం జగన్ విమర్శించారు.ఈ చట్టంపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడి..చట్టానికి ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. పెన్షన్ల విషయంలో కూడా ఇలాగే చేశారని దుయ్యబట్టారు. బ్యాంకు ఖాతాలో పెన్షన్ నగదు జమ చేయించాలని చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారన్నారు. ఇప్పుడు ఇంటింటికీ పంపిణీ చేయాలంటున్నారని జగన్ మండిపడ్డారు ..read more
Visit website

Follow Chota News on FeedSpot

Continue with Google
Continue with Apple
OR