Chota News
94 FOLLOWERS
ChotaNews, the mobile app for hyperlocal short news, is a service offering from Pravasa Media. It brings you regional news that will be of interest to you right on your mobile phone. The customisation of the news is right up to the level of your local area, engaging your interest effectively.
Chota News
1w ago
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని బీజేపీకి విజ్ఞప్తి చేశారు ..read more
Chota News
1w ago
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి బయట ఆందోళనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేసి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతి మలివాల్కి న్యాయం చేయాలన్నారు ..read more
Chota News
1w ago
టీ 20 ప్రపంచకప్ కోసం భారత్ ప్రకటించిన జట్టుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎంపిక వెనుక ఒత్తిడి ఉందని వస్తున్న వార్తలపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా స్పందించారు. ‘‘కఠిన పిచ్లు ఉండే విండీస్ - యూఎస్ఏలో టీ 20 ..read more
Chota News
1w ago
తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో ‘సూర్య 44’ అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అలాగే జూన్ 2 ..read more
Chota News
2w ago
ఏపీ డీజీపీగా హరీశ్ గుప్త బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పోలీసు సిబ్బంది స్వాగతం పలికారు. ఆదివారం రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పదవి నుంచి ఈసీ తప్పించింది. ప్రభుత్వం పంపిన మూడు పేర్లలో హరీశ్ గుప్తను కొత్త డీజీపీగా ఎంపిక చేసి వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది ..read more
Chota News
2w ago
ఏపీ సీఎం జగన్ తమను కిరాతకంగా హింసించాడని మందడం గ్రామస్థులు అంటున్నారు. ఇందుకు సంబంధించి పాత వీడియోలను వారు పోస్టు చేయగా.. అవి వైరలవుతున్నాయి ..read more
Chota News
2w ago
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై టీడీపీ నాటకాలు ఆడుతోందని సీఎం జగన్ విమర్శించారు.ఈ చట్టంపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడి..చట్టానికి ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. పెన్షన్ల విషయంలో కూడా ఇలాగే చేశారని దుయ్యబట్టారు. బ్యాంకు ఖాతాలో పెన్షన్ నగదు జమ చేయించాలని చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారన్నారు. ఇప్పుడు ఇంటింటికీ పంపిణీ చేయాలంటున్నారని జగన్ మండిపడ్డారు ..read more