Visala Andhra
94 FOLLOWERS
Visala Andhra provides you with current news from Telugu regions, India and the world, business news, sports news, weather forecasts, video reports, analyses and comments.
Visala Andhra
8h ago
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురము జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధప్రదేశ్ బి.సి. స్టడీ సర్కిల్, అనంతపురము నందు ఏ.పి.పి.యస్.సి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ప్రిలిమనరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి, వెనుకబడిన తరగతులు (బి.సి), షెడ్యూల్డ్ కులాలు (యస్.సి) మరియు షెడ్యూల్డ్ తెగలకు (యస్.టి) చెందిన అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ కు ఈ నెల 21వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని బి.సి. స్టడీ సర్కిల్ సంచాలకులు ఖుష్బూ కొఠారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 మంది అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీ నుండి 60 ..read more
Visala Andhra
9h ago
మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రజలందరూ కూడా పట్టణ పరిశుభ్రతకు సహకరిస్తే పట్టణములోని ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం వల్ల, అనారోగ్యం వస్తుందని, కాలవల్లో నీరు వెళ్లడానికి అవకాశం లేకుండా వేరే పదార్థాలు వస్తువులు వేయడం వల్ల నీరు సరఫరా కాకుండా రోడ్ల మీదికి మురికి నీరు వస్తోందని తెలిపారు. అదేవిధంగా పట్టణములోని 40 ..read more
Visala Andhra
9h ago
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని 16వ వార్డు కౌన్సిలర్ కేత లోకేష్ మరోసారి మానవతను చాటుకున్నారు. మామూలుగా ఈ కౌన్సిలర్ వివిధ రకాల సేవలను అందిస్తూ, ప్రజల వద్ద మంచి గుర్తింపును పొందుతూ, మంచి మన్నలను పొందారు. ఇందులో భాగంగా మాధవ నగర్ లో నివసిస్తున్న బొగ్గు రామాంజనేయులు కూతురు లహరి 9 ..read more
Visala Andhra
9h ago
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురము జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధప్రదేశ్ బి.సి. స్టడీ సర్కిల్, అనంతపురము నందు ఏ.పి.పి.యస్.సి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ప్రిలిమనరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి, వెనుకబడిన తరగతులు (బి.సి), షెడ్యూల్డ్ కులాలు (యస్.సి) మరియు షెడ్యూల్డ్ తెగలకు (యస్.టి) చెందిన అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ కు ఈ నెల 21వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని బి.సి. స్టడీ సర్కిల్ సంచాలకులు ఖుష్బూ కొఠారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 మంది అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీ నుండి 60 ..read more
Visala Andhra
9h ago
విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు ఈనెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు(11 రోజులు) ఆలయ ఈవో వెంకటేశులు, ఉభయ దాతలు, అర్చకులు, రథోత్సవ కమిటీ అధ్యక్షులు దాశెట్టి సుబ్రహ్మణ్యం, సభ్యులు ద్వారా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల వేడుకల్లో 4 ..read more
Visala Andhra
9h ago
విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాల విద్యార్థులు ఏఐయు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ పోటీలు బెంగళూరు యూనివర్సిటీలో ఆధ్వర్యంలో ఈనెల 13 నుండి 18 ..read more
Visala Andhra
9h ago
రిటైర్డ్ జిల్లా అంతత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు, డాక్టర్.ఎస్. నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: కంటి క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి, లేనియెడల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు డాక్టర్. ఎస్. నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్బిఐ కాలనీలోని మధు కన్ను వైద్యశాల లో ప్రపంచ కంటి క్యాన్సర్ (రెటీనా బ్లాస్ట్టోమా) అవగాహన వారోత్సవాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మామూలుగా ప్రజలందరూ కూడా కంటికి క్యాన్సర్ ఉంటుందా అని ఆశ్చర్యపడతారని, శరీరంలో వెంట్రుకలు, గోళ్ళకు తప్ప మిగిలిన అన్ని అవయవాలకు క్యాన్సర్ వచ్ ..read more
Visala Andhra
9h ago
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : సమయ వినియోగంపై వార్షిక సర్వే చేస్తున్నట్లు ఏఎస్ఓ, సర్వే మండల సూపర్ వైజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమయ వినియోగంపై వార్షిక సర్వే ద్వారా ఎంపిక చేయబడిన గ్రామీణ బ్లాకులలోని కుటుంబాలను సందర్శించి 6 ..read more
Visala Andhra
9h ago
ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి.. బ్యాంకు అధికారులు
విశాలాంధ్ర ధర్మవరం:: నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎస్బిఐ రివార్డ్ పేరిట కొత్త మోసానికి సైబర్ నేరస్థులు తెరలేపారని, ఖాతాదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు. ఆకర్షించే విధంగా మెసేజ్లు వస్తున్నాయని, ఆ మెసేజ్లు బ్యాంకులకు సంబంధం లేదని తెలిపారు. పొరపాటున యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీ మొబైల్ హ్యాక్ అవతడవడంతోపాటు పాటు, మీ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం గల్లంతయితాయని తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కాకుండా మండల వ్యాప్తంగా ఎంతో మంది ఎస్బిఐ రివార్డ్ పేరిటన మోసానికి గురి కావడం జరిగిందని తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ కూడా ఖాతాదారులకు మె ..read more
Visala Andhra
10h ago
కుటుంబ సభ్యులు పరామర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్
విశాలాంధ్ర- అనంతపురం : అనంత పట్టణంలోని గుత్తి రోడ్ ఎల్లమ్మ కాలనీలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 6 మంది యాక్సిడెంట్ లో మరణించడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు అలీ సాహెబ్ (60), ఫిరోజ్ బాషా (28), జహిద (30), రెహనా (45), ఆహిల్ (5), హయాన్ (3) వయసు గలవారు హైదరాబాదు నుంచి అనంతపూర్ కి వస్తున్నప్పుడు ఉదయం గుత్తి రోడ్డు వద్ద యాక్సిడెంట్ జరగడంతో మృతి చెందారన్నారు. మృతి చెందిన వారిలో ఒకరైన ఫిరోజ్ బాషా కు జూన్ 27 ..read more