OK Telugu
94 FOLLOWERS
OK Telugu Provides Latest News about Telugu people all over the world. Starting from Politics, Movie, sports, celebrities and more!
OK Telugu
4h ago
RCB vs CSK : వర్షం బెంగళూరు జట్టును కొద్దిసేపు ఇబ్బంది పెడితే.. ఆట మొదలైన తర్వాత అంపైర్ తన వివాదాస్పద నిర్ణయంతో మరింత కష్టపెట్టాడు. శనివారం రాత్రి చిన్న స్వామి స్టేడియం వేదికగా చెన్నై, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇందులో భాగంగా బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ ను దరిద్రం వెంటాడింది. ఈ మ్యాచ్ లో డూ ప్లెసిస్ అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. 39 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్ లతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీతో కలిసి తొలి వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారీ స్కోరు దిశగా కదులుతున్న అతడు.. ఎంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం కారణంగా పెవిలియన్ చేరుకున్నాడు.
9.4 ఓవర్ వరకు బెంగళూరు 78 ..read more
OK Telugu
4h ago
FURIOSA : A MAD MAX SAGA : హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇక ముఖ్యంగా ఓటిటి లో అయితే వరుస సీరీస్ లు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇంతకుముందు మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ లు అంటే భారీ యాక్షన్ హంగులతో, భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో, అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్ తో ఆకట్టుకున్నాయి.
అందులో భాగంగానే ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ ప్రీక్వెల్ గా ‘ప్యూరియోసా ఏ మ్యాడ్ మాక్స్ సాగ పేరుతో ఒక సినిమా వస్తుంది. ఇక ఈ సినిమా దాదాపు 1400 ..read more
OK Telugu
4h ago
Virat Kohli : ప్లే ఆఫ్ వెళ్లేందుకు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో బెంగళూరు దూకుడుగా ఆడుతోంది. వర్షం అంతరాయం కలిగించినప్పటికీ.. చెన్నై బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొంటోంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ 47, డూ ప్లెసిస్ 54 పరుగులు చేసి.. బెంగళూరుకు బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 9.4 ఓవర్లలో 74 ..read more
OK Telugu
5h ago
RCB vs CSK : ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి చెన్నై, బెంగళూరుది. ఈ నేపథ్యంలో శనివారం చిన్న స్వామి స్టేడియంలో హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం నుంచి వర్షం లేదు, మ్యాచ్ కొనసాగుతుందని భావించిన అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతున్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ వెళ్లాలని భావిస్తున్న బెంగళూరు జట్టు ఆశలను అడియాశలు చేస్తున్నాడు. సాయంత్రం ఏడు గంటల 30 ..read more
OK Telugu
6h ago
India border Countries : ఒక పొలానికి గెట్లు ఎలాగైతే ఉంటాయో.. ఒక దేశానికి మరొక దేశంతో సరిహద్దులు ఉంటాయి. మన దేశం చైనా నుంచి మొదలు పెడితే పాకిస్తాన్ దేశం వరకు సరిహద్దులు కలిగి ఉంది. చైనా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో ఎప్పటికీ ఏదో ఒక రకంగా వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. అందుకే మన దేశం భద్రతాపరంగా ఆ ప్రాంతాలను సున్నితమైనవి గా పరిగణిస్తుంటుంది. ఇంతకీ మన దేశంతో సరిహద్దు పంచుకునే దేశాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
బంగ్లా దేశ్
ఈ దేశంతో మనకు 4,096 ..read more