వెగన్ డైట్ మంచిదేనా? అందరూ పాటించొచ్చా?
Telugu Global
by Telugu Global
9m ago
జంతు సంబంధిత పదార్థాలేవీ వాడకుండా అచ్చం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తింటూ, ప్లాంట్ బేస్డ్ వస్తువులను వాడే వెగన్ కల్చర్ ఇప్పుడు పాపులర్ అవుతోంది. అయితే అసలీ డైట్ ఎంత వరకు మంచిది? దీంతో ఏవైనా నష్టాలున్నాయా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వెగనిజం అనేది కేవలం డైట్ మాత్రమే కాదు. అదొక లైఫ్‌స్టైల్. అందుకే డైట్‌లోనే కాకుండా రోజువారీ వస్తువుల్లోనూ యానిమల్ బై ప్రొడక్ట్స్ లేకుండా చూసుకుంటారు. అయితే హెల్త్ పరంగా వెగన్ డైట్‌లో కొన్ని చాలెంజెస్ ఉన్నాయి. అవి తెలుసుకుని డైట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రొటీన్స్ డైట్‌ అనేది శరీరానికి కావాల్సిన అన్ని న్యూట్రియెంట్స్‌ను బ్యాలెన్స్ చేసేలా ఉండాలి. అయితే వెగన్ డైట్‌లో ఎక్కు ..read more
Visit website
పోటీ చేయలేను.. మన్నించండి - కేసీఆర్‌కు కడియం కావ్య లేఖ
Telugu Global
by Telugu Global
4h ago
బీఆర్ఎస్‌కు షాకిచ్చారు వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. తనకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు లేఖలో ధన్యవాదాలు తెలిపిన కావ్య.. పోటీ నుంచి తప్పుకోవడానికి పలు కారణాలను లేఖలో ప్రస్తావించారు. లేఖలో కావ్య ఏమన్నారంటే.. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, లిక్కర్ స్కాం లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తో ..read more
Visit website
పార్టీపై నిందలెందుకు..? ఇదెక్కడి సంస్కృతి..?
Telugu Global
by Telugu Global
6h ago
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది బీఆర్ఎస్ ని వీడేందుకు సాకులు వెదుకుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి కాబట్టి ఆ పార్టీల్లోకి వెళ్తున్నారే కానీ, నిజంగా బీఆర్ఎస్ ని వీడటం వారిలో చాలామందికి ఇష్టం లేదు. బయటకు వెళ్తున్నవారిలో ఏ ఒక్కరూ కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పలేకపోతున్నారు. సీనియర్ నేత కేశవరావు కూడా కేసీఆర్ ని కలసిన సందర్భంలో పార్టీ ఓటమిపై చర్చించాలని చూశారు. పార్టీ పేరుమార్చడం కూడా తెలివైన నిర్ణయం కాదని, జాతీయ రాజకీయాల్లో అవసరంగా తలదూర్చామని, ప్లానింగ్ లేకుండా అభ్యర్థుల ఎంపిక జరిగిందని.. ఇలా కేకే అభిప్రాయాలు మీడియా ద్వారా బయటకొస్తున్నాయి. బ ..read more
Visit website
మైనార్టీలకు అండగా ఉన్నాం.. ఇఫ్తార్ విందులో కేటీఆర్
Telugu Global
by Telugu Global
8h ago
గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా మత కల్లోలాలు, అల్లర్లు జరిగినా.. కేసీఆర్ పాలనలో మాత్రం అన్ని మతాల వారు కలసి మెలసి ఉన్నారని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశం అభివృద్ధి కావాలన్నా.. దేశంలో శాంతి నెలకొనాలన్నా కేసీఆర్ లాంటి నేత చాలా అవసరం అని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన పల్లి వినోద్, స్థానిక బీఆర్ఎస్ నేతలు, మైనార్టీ నాయకులతో కలసి కేటీఆర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల పట్టణంలోని షాదీఖానాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్య ..read more
Visit website
కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Telugu Global
by Telugu Global
9h ago
కొడంగల్ అభివృద్ధి తన లక్ష్యమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తన ప్రతి కష్టంలోనూ కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని, అందుకే వారి అభివృద్ధిలో తాను భాగస్వామి కావాలనుకుంటున్నానని అన్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కొడంగల్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారాయన. ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి తన బాధ్యత అని, ముఖ్యమంత్రి హోదాలో ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు రేవంత్ రెడ్డి. కొడంగల్ ప్రాంతానికి త్వరలో సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయని, గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలే ..read more
Visit website
పోతే పో..సాకులు చెప్పొద్దు.. కేకేపై కేసీఆర్ సీరియస్
Telugu Global
by Telugu Global
10h ago
సీనియర్ నేత కె.కేశవరావు తీరుపై గులాబీ బాస్‌ కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న కేశవరావు.. ఇదే విషయాన్ని కేసీఆర్‌కు చెప్పేందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు కేసీఆర్‌కు చెప్పారు కేశవరావు. దాంతో పాటు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలను కూడా ఈ సందర్భంగా కేకే ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్టీని పునర్‌ నిర్మిద్దామని, కాంగ్రెస్‌పై వ్యతిరేకత వస్తోందని.. పార్టీలో కొనసాగాలని కేకేను కేసీఆర్ కోరినట్లు సమాచారం. అయితే పార్టీలో కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేసిన కేకే.. ఈనెల 30 ..read more
Visit website
జిత్తులమారే కాదు, పొత్తులమారి కూడా
Telugu Global
by Telugu Global
10h ago
చంద్రబాబుని ఇప్పటి వరకూ జిత్తులమారి అనుకునేవారు, ఆయన పొత్తులమారి కూడా అంటూ సెటైర్లు పేల్చారు సీఎం జగన్. ఆ పొత్తులమారితో ఇప్పుడు నరకాసురుడు , రావణాసురుడు, దుర్యోధనుడు కూడా కలిశారంటూ మండిపడ్డారు. నంద్యాల బహిరంగ సభలో జగన్ మరోసారి కూటమిపై నిప్పులు చెరిగారు. గతంలో చంద్రబాబు అబద్ధాలు, మోసాలు అందరం చూశామని, బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రజల్ని ప్రశ్నించారు. మోసాల బాబుకు ఇవే చివరి ఎన్నికలు.. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి వెళ్లిపోతామని అన్నారు జగన్. ఎవరి పాలనలో మంచి జరిగిందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఈ ఎన్నికలు మోసాల బాబుకు చివరి ఎన్నికలు కావాలన్నారు. వైసీపీ హయాంలో ప్రతి గ్ర ..read more
Visit website
ధోనీ, విరాట్ ల సరసన రోహిత్ శర్మ!
Telugu Global
by Telugu Global
11h ago
ఐపీఎల్ లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల సరసన నిలిచాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో ముంబై ఫ్రాంచైజీ ఆటగాడిగా ఓ అసాధారణ రికార్డు నెలకొల్పాడు. 2008 నుంచి ఐపీఎల్ లో కేవలం రెండంటే రెండు ఫ్రాంచైజీలకు మాత్రమే ఆడుతూ వచ్చిన హిట్ మ్యాన్ ప్రస్తుత 2024 సీజన్ రెండోమ్యాచ్ ద్వారా చరిత్ర సృష్టించాడు. ఒకే ఫ్రాంచైజీ తరపున 200 మ్యాచ్ లు... ఒకే జట్టులో సభ్యుడిగా 200 ..read more
Visit website
ఈడీ కస్టడీ పొడిగింపు.. రాజకీయ కుట్ర అంటున్న కేజ్రీవాల్
Telugu Global
by Telugu Global
11h ago
ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీ పొడిగించింది కోర్టు. వారం రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఈడీ అధికారులు ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. మరో వారం రోజులు తమ కస్టడీకి ఆయన్ను అప్పగించాల్సిందిగా కోరారు. అయితే కోర్టు కేవలం నాలుగు రోజులపాటు కస్టడీకి అప్పగించింది. ఏప్రిల్ 1న కేజ్రీవాల్ ను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. #WATCH | Delhi: As the Delhi court extends the ED remand of CM Arvind Kejriwal till April 1 in the excise policy case, BJP Delhi President Virendraa Sachdeva says, "...The investigative agency is doing its work, I think we should let them do their w ..read more
Visit website
ఐపీఎల్ సర్కస్ లో 17 ఏళ్ళ కుర్రాడు!
Telugu Global
by Telugu Global
11h ago
ఐపీఎల్ లీగ్ 17వ సీజన్ ద్వారా మరో నూనూగుమీసాల కుర్రాడు బరిలోకి దిగాడు. ముంబై ఇండియన్స్ తరపున హైదరాబాద్ వేదికగా తన అరంగేట్రం మ్యాచ్ ఆడటం ద్వారా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ గత 16 సీజన్లుగా వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు మాత్రమే కాదు..అంతర్జాతీయ అనుభవం ఏమాత్రం లేని నూనూగుమీసాల కుర్రక్రికెటర్లు సైతం వివిధ ఫ్రాంచైజీల తరపున బరిలోకి దిగటం, నిలదొక్కుకోలేక తెరమరుగు కావటం జరిగిపోయాయి. అయితే..ప్రస్తుత 2024 సీజన్ లీగ్ ద్వారా దక్షిణాఫ్రికాకు చెందిన 17 సంవత్సరాల కుర్రఫాస్ట్ బౌలర్ క్వెనా మపాకా ముంబై ఇండియన్స్ తరపున తన అరంగేట్రం మ్యాచ్ ఆడటం ద్వారా రికార్డుల్లో చోటు సంపాదించాడు. అండర్ -19 ..read more
Visit website

Follow Telugu Global on FeedSpot

Continue with Google
Continue with Apple
OR