Mana Aksharam
1 FOLLOWERS
Mana Aksharam is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh, 24/7 news channel on the digital platform, Telugu Movie News, breaking news, special interviews, Telugu Movie Reviews, Telugu Movie News, Latest Telugu News, Free Telugu News Channel and Telugu Movie Public Talks.
Mana Aksharam
3d ago
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సిద్ధం సిద్ధమైంది. ఎన్నికల ప్రచారానికి నిన్నటి సాయంత్రంతో తెరపడింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుండటంతో.. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ప్రలోభాలకు తెర లేపారు రాజకీయ పార్టీలు. నగదు, మద్యం, చీరల పంపిణీ, రకరకాల వస్తువులను పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రముఖులంతా సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ భార్య భారతితో కలిసి పులివెందులకు వెళ్లనున్నారు.
మే 13 ..read more
Mana Aksharam
3d ago
యాంకర్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎన్నో షోలకు హోస్ట్గా చేయడమే కాకుండా చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ మధ్య శ్యామల పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో రాజకీయవేడి రాజుకుంది. ఎంతో మంది సినీనటీనటులు ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పవన్ కళ్యాణ్కు సపోర్ట్ ఇస్తున్నారు. కానీ యాంకర్ శ్యామల మాత్రం వైసీపీలోకి అడుగు పెట్టి, సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, ఫ్యాన్స్కు బిగ్ షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ నటి పవన్ కళ్యాణ్ను చాలా ఘోరంగా అవమానించింది. దీంతో ఈ బ్యూటీ పెద్ద ఎత్తున ట్రోలింగ్క ..read more
Mana Aksharam
3d ago
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దీని చుట్టు ఎప్పుడు ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి. అతిగా తాగకూడదు, రోజుకు ఒక కప్పే తాగాలి ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇంకో ప్రశ్న తెరపైకి వచ్చింది. అదే.. వేసవిలో గ్రీన్ టీ తాగొచ్చా..? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి వేసవిని ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. ఎందుకంటే అధిక చెమట మరియు కొవ్వు కూడా సులభంగా కరిగిపోతుంది. ఈ సీజన్లో ప్రజలు తేలికైన ఆహారాన్ని తినాలి. బరువు తగ్గాలనుకునే వారు చాలా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అసలే ఈ రోజుల్లో బరువు తగ్గడం ఫిట్ గా కనిపించడం ట్రెండ్గా మారింది. ఇప్పుడు వ్యాయామంపైనే కాకుండా ఆహార ..read more
Mana Aksharam
3d ago
మెదడు మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఎదిగే పిల్లల బ్రెయిన్ షార్ప్గా ఉంటేనే వారు ఆరోగ్యంగా ఉంటారు. తెలివితేటలు పెరుగుతాయి. మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, మేధో వికాసానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. ఈ ప్రయోజనం కోసం విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి, మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాలను తెలుసుకుందాం…
ఈ జాబితాలో మొదటిది కొవ్వు చేప. ఒమేగా-3 ..read more
Mana Aksharam
3d ago
సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సిద్ధమయ్యాయి. ఏపీలో 25 లోక్సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది. అలాగే తెలంగాణలో 17 ..read more
Mana Aksharam
3d ago
2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ మే 13(సోమవారం) జరగనుంది. తెలంగాణతో పాటు, ఏపీలో కూడా ఎన్నికలు జరగనుండగా హైదరాబాద్లో ఉన్న ఏపీ ఓటర్లతో పాటు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు భారీ ఎత్తున ప్రయాణికులు చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికుల కోసం.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
అలాగే.. స్పెషల్ గా ఏర్పాటు చేసిన బస్సుల్లో 1.25 ..read more
Mana Aksharam
3d ago
ఎన్నికల వేళ ఏపీలో వాతావరణం కాస్త చల్లబడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే అయిదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఆదివారం కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద ..read more
Mana Aksharam
3d ago
రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడపకు పయనం అవుతారు. విజయవాడ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు పులివెందుల చేరుకోనున్న సీఎం జగన్…ఇవాళ రాత్రికి పులివెందులలోని తన స్వగృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య పులివెందులలోని భాకరాపురంలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం జగన్…అనంతరం 10 గంటలకు గన్నవరం బయలుదేరి వెళ్ళనున్నారు.
పోలింగ్ ప్రారంభం కాగానే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పులివెందుల భాకరాపురంలోని జయమ్మ కాలనీలో అంగన్వాడి రెండో సెంటర్లో 138 ..read more
Mana Aksharam
3d ago
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ఆయన ఉదయాన్నే వర్సిటీకి చేరుకుని విద్యార్థులతో కలిసి హుషారుగా ఫుట్బాల్ ఆడారు. ఆటలో ఉండగా షూ పాడైతే వాటిని తీసేసి మరీ పరుగులు తీశారు.
ఆయనతోపాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, హెచ్సీయూ విద్యార్థులు కూడా ఆటలో పాలుపంచుకున్నారు. సీఎం సలహాదారు వేంనరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, టీశాట్ ఈఈవో వేణుగోపాల్ర ..read more