Mana Aksharam
1 FOLLOWERS
Mana Aksharam is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh, 24/7 news channel on the digital platform, Telugu Movie News, breaking news, special interviews, Telugu Movie Reviews, Telugu Movie News, Latest Telugu News, Free Telugu News Channel and Telugu Movie Public Talks.
Mana Aksharam
6d ago
వైసీపీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత వపన్ కల్యాణ్ పై ముద్రగడ పద్మనాభం విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… డబ్బుల కోసం సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చావా పవన్? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమ సమయంలో ఘోరమైన అవమానాలను చంద్రబాబు చేశారని… కాపు ఉద్యమాన్ని అణచి వేసిన చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారని విమర్శించారు. తనను, తన భార్య, కోడలు, పిల్లలను 14 ..read more
Mana Aksharam
6d ago
ఏపీలో నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. గురువారం వరకూ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నేటి నుంచి నామినేషన్లను అధికారులు పరిశీలించి ఫైనల్ చేస్తున్నారు. అయితే కొన్ని తప్పుల కారణంగా పలువురి నామినేషన్లను తిరస్కరించారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 5 వేల 993 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకూ 580 నామినేషన్లకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 283 నామినేషన్లను తిరస్కరించారు. 25 ఎంపీ స్థానాలకు గాను 11 వందల 3 నామినేషన్లు వేశారు. వీటిలో 64 నామినేషన్లు ఆమోదం పొందగా 18 ..read more
Mana Aksharam
6d ago
నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం కూడా అంతే ఉందని ఏఏవో పొన్నవోలు సుధాకర్ అన్నారు. ఇటీవల ఓ సభలో వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్యయంగా తన అన్న వైఎస్ జగనే అని వైఎస్ షర్మిల వెల్లడించారు. తన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా వైఎస్సార్ పేరును ఛార్జిషీట్లో జగన్ చేర్చించారని ఆమె ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు పొన్నవోలు సుధాకర్ ప్రెస్మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక అడ్వకేట్గా తన మనసు చెలించి అన్యాయాన్ని అరికట్టేందుకు మీడియా ముందుకు వచ్చానని తెలిపారు.
వైఎస్ షర్మిల తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఫైర్ అయ్యారు. జగన్ప ..read more
Mana Aksharam
6d ago
టీడీపీ నేత సోమిరెడ్డిపై మంత్రి కాకాని గోవర్ధన్ మండిపడ్డారు. ఎక్కడ మద్యం దొరికినా తనపై బురద చల్లుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో సోమిరెడ్డి ఓటమి ఖరారయిందని… అందుకే తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. మద్యం ఓ రైస్ మిల్ లో దొరికిందని… ఆ రైస్ మిల్ ఓనర్ కి, తనకు మధ్య సంబంధం ఉందని నిరూపిస్తారా? అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. ఎక్కడో మందు దొరికితే తనకు లింక్ పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమిరెడ్డి బతుకంతా అవినీతిమయమని అన్నారు. ఓటర్లకు సోమిరెడ్డి డబ్బులు పంచుతున్నారని… ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చ ..read more
Mana Aksharam
6d ago
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన నిధులను ఏపీలో దారిమళ్లించారని… ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియాతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ కు జగన్ ప్రభుత్వం భూమి కేటాయించలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, కేంద్రమంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రి పదవి అనేది ఎంతో బాధ్యతాయుతమైనదని, పియూష్ గోయల్ ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని అన్నారు. ఇకపై ఆయన జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతున్నామని తెలిపారు.
The post ..read more
Mana Aksharam
6d ago
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 2023లో రుణమాఫీ చేస్తామని హరీశ్ రావు అన్నారని.. రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. ఆగస్ట్ 15లోపు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. రాజీనామా చేసేందుకు హరీశ్ రావు సిద్ధంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ను మొత్తం 17 ..read more
Mana Aksharam
6d ago
వైసీపీకి ఎన్నికల ముందు షాక్. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీని వీడారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపించారు.
కాగా, డొక్కా తాటికొండ టికెట్ ఆశించాగా.. కానీ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైసీపీ టికెట్ కేటాయించింది. దీంతో ఆయన గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పార్టీకి గుడ్బై చెప్పారు.
The post వైసీపీకి మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. appeared first on Mana Aksharam ..read more
Mana Aksharam
6d ago
ఆగస్ట్ 15లోగా తాము రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటామని… ఆ తర్వాత తానే బాధ్యత తీసుకొని హరీశ్ రావు రాజీనామాను ఆమోదింప చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బల్మూరి వెంకట్ అన్నారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావులు సవాళ్లు… ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం హరీశ్ రావు తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు వచ్చారు. రేవంత్ రెడ్డి కూడా తన రాజీనామా లేఖతో రావాలని సవాల్ చేశారు. దీంతో హరీశ్ రావుపై బల్మూరి వెంకట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగస్ట్ 15 ..read more
Mana Aksharam
6d ago
ఎన్నికల వేళ మరోసారి టీడీపీకి షాక్.. కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గ నేత యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు. యనమల కృష్ణుడు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. యనమల సోదరుల మధ్య విభేదాల కారణంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ యనమల కృష్ణుడు తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది.
ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మంత్రి దాడిశెట్టి రాజాపై తుని నుంచి కృష్ణుడు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి తుని టికెట్ ..read more