Manalokam
3 FOLLOWERS
Manalokam Telugu news portal aimed for ethical and responsible journalism. Our goal is to educate people by evaluating the good and bad things that happen in society and doing in-depth analyzes of organizational shortcomings.
Manalokam
13h ago
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు మే 13 న జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు ప్రస్తుతం పిఠాపురంపై పడింది.దేశ రాజకీయాలు ఒక ఎత్తు అయితే ప్రస్తుతం పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు ఒక ఎత్తుగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 ..read more
Manalokam
13h ago
యువతకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గారు గత ఐదేళ్లుగా ఎంతో కృషి చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తేనే మళ్లీ సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఆమె వెల్లడించారు. స్థానిక శ్యామలానగర్లోని మంత్రి నివాసంతోపాటు, పర్యటనల్లో పలు చోట్ల టీడీపీ, జనసేన ల నుంచి భారీగా యువత వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి మంత్రి విడదల రజిని సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు.
శ్రీనివాస ..read more
Manalokam
13h ago
సార్వత్రిక ఎన్నికలు సంపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతోంది. అధికార ప్రతిపక్షాలు మేనిఫెస్టోలు కూడా ప్రకటించిన క్రమంలో నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.సాధ్యమయ్యే హామీలే ఇస్తామంటూ వైసీపీ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకే నగదు పెంచి మేనిఫెస్టో రూపొందించగా, వైసీపీ కంటే ఎక్కువ జనాకర్షక పథకాలతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపొందించింది.ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కూటమి మేనిఫెస్టో అందరికీ ఆమోదయోగ్యమైనదే అని, ఒక్క వైసీపీ తప్ప ప్రజలంతా మేనిఫెస్టోను మెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ మేనిఫెస్టో వల్ల ప్రజలకు మేలు ..read more
Manalokam
13h ago
తాజాగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 ..read more
Manalokam
13h ago
తాజాగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 ..read more
Manalokam
13h ago
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు ఒక్కొక్కరిగా వీడుతున్నారు.తాజాగా ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఈ క్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాగా, ఆయన ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బీఆర్ఎస్ను వీడుతున్నట్లు పలుమార్లు వార్తలు వినిపిస్తున్నా వేళ.. ఎట్టకేలకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఇంద్రకరణ్ రెడ ..read more
Manalokam
13h ago
దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ఓటర్లు మల్కాజిగిరి పార్లమెంటులో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన ఈ పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి చెందిన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్థావరాలతోపాటు పారిశ్రామిక, విద్యా రంగాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక యూనిర్శిటీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆర్థికంగా తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతం మల్కాజిగిరి.
అలాంటి ప్రాంతానికి బీజేపీ రథసారధి, బడుగు బలహీన వర్గాల స్థితిగతులు తెలిసిన ప్రజా నాయకుడు ఈటలకు టికెట్ కేటాయించింది. ఈ ప్రాంతం టికె ..read more
Manalokam
13h ago
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ , పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇక ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 9 మ్యాచ్లలో 5 గెలిచి నాలుగు స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్లో కేవలం 3 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రహానే, రుతురాజ్, మిచెల్, మోయిన్ అలీ, దూబే, జడేజా, ధోనీ, శార్దూల్, దీపక్ చాహర్, గ్లీసన్, ముస్తాఫిజుర్
  ..read more
Manalokam
14h ago
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.
కాగా, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కేసిఆర్ కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.
The post BREAKING: కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం appeared first on Manalokam ..read more
Manalokam
14h ago
జూన్ 2 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ నిన్న ఎంపిక చేసింది.ఈ టీ20 వరల్డ్ కప్ జట్టులో రింకూ సింగ్కు చోటు దక్కకపోవడంతో అతడి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తుది జట్టులో కొడుకుకి చోటు ఖాయమనుకున్న వారు టీమ్ ప్రకటించిన వెంటనే సంబరాలు చేసుకునేందుకు క్రాకర్స్ కూడా తెచ్చిపెట్టుకున్నారు. తీరా వరల్డ్ కప్కు ఎంపిక చేసిన 15మందిలో తాను లేనని రింకూ తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడని, ఆ వార్త విన్నాక తమ గుండె బద్దలైందని తండ్రి ఖాన్చంద్ర సింగ్ అన్నారు.
కాగా, ప్రపంచకప్ జట్టులో కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. టీ 20 ..read more