Samayam Telugu
1 FOLLOWERS
Read the latest news in Telugu, National News in Telugu, Andhra Pradesh news Telugu, Telugu tech news, Telangana news, Andhra Pradesh news, Politics, National news, World news Telugu, Telugu news Gallery, Telugu news Videos & more. Samayam Telugu is a Telugu news brand from Times Internet, India's largest digital products company which is a part of the Times of India group.
Samayam Telugu
8M ago
African Union In G20: భారత్ అధ్యక్షత వహిస్తున్న ఈ జీ 20 సమావేశాల్లో మరో కీలక సంఘటన చోటు చేసుకుంది. జీ 20 సభ్య దేశాల కూటమిని విస్తరించి.. మరో సభ్య దేశాన్ని ఆహ్వానించారు. అయితే ఈ జీ 20 కూటమి ఏర్పడిన తర్వాత తొలిసారి విస్తరించడం మరో విశేషం. జీ 20 ..read more
Samayam Telugu
8M ago
మొదటిసారి అధ్యక్ష హోదాలో భారత్కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక అంశాలపై శుక్రవారం రాత్రి చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలూ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత వైవిధ్యాన్ని, శతాబ్దాల సాంస్కృతిక, హస్త కళా వైభవాన్ని విదేశీ ప్రతినిధులకు చాటిచెప్పేలా జీ20 ..read more
Samayam Telugu
8M ago
అతిరథ మహారథుల రాక.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ప్రపంచానికి దిశానిర్దేశం చేసే రెండు రోజుల జీ20 ..read more
Samayam Telugu
8M ago
ఢిల్లీకి వేదికగా జరుగుతోన్న జీ 20 శిఖరాగ్ర సదస్సు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. అలాగే, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక వృద్ధిని విస్తృతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సామూహిక సమావేశాలతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులు ఒకరితో మరొకరు చర్చించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ కూటమిని 1999 ..read more
Samayam Telugu
8M ago
Samayam Telugu
8M ago
తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఓ యువకుడు స్టన్ అయ్యాడు. ఖాతాలో నగదు నిల్వ చూసి అతడికి కళ్లు తిరిగి.. ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు ఎంత నగదు ఉందో తెలుసుకోడానికి పావు గంట పట్టింది. ఎందుకంటే అతడి ఖాతాలో వేలో.. లక్షలో కాదు.. కోట్లు.. అక్షరాలా రెండు వందల కోట్లు తన ఖాతాలో ఉండటంతో రైతు విస్తుపోయాడు. ఇంతకీ ఈ నగదు ఎలా వచ్చిందో తెలియక గందరగోళానికి గురయ్యాడు ..read more
Samayam Telugu
8M ago
జీ20 సదస్సు జరగనున్న ఢిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా వలయంలోకి వెళ్లింది. జీ20 కూటమి దేశాధినేతలు ఢిల్లీకి చేరుకోవడంతో ఎయిర్ఫోర్స్, పారా మిలిటరీ, ఎన్ఎస్జీ బలగాలు ఢిల్లీని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఆకాశ మార్గంలో యాంటీ డ్రోన్ వ్యవస్థతో గస్తీ నిర్వహిస్తున్నారు. 50వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రగతి మైదాన్ చుట్టూ సుమారు 13 ..read more
Samayam Telugu
8M ago
Samayam Telugu
8M ago
Joe Biden: అమెరికా అధ్యక్షుడి పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారి జో బైడెన్ భారత్లో అడుగు పెట్టారు. జీ 20 దేశాధినేతల సదస్సు కోసం ఢిల్లీ వచ్చిన బైడెన్.. ప్రధాని ఇచ్చే ప్రత్యేక డిన్నర్కు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎవరికీ ఇవ్వని ఆతిథ్యాన్ని తన నివాసంలో ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడికి ఇచ్చారు. ఈ భేటీలో పలు అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చలు జరపనున్నారు. శని, ఆది వారాల్లో జరగనున్న జీ 20 ..read more