మహిళా రైతుల తలరాతలు మారేనా..?
Prajatantra News
by PrajatantraDesk
3h ago
2026వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి  జనరల్‌ అసెంబ్లీ 2024 మే నెల 2వ తేదీన  ఆమోదించింది. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం 2026 ..read more
Visit website
ఆర్ధిక సూపర్‌ పవర్‌ దిశగా అడుగులు ..!
Prajatantra News
by PrajatantraDesk
3h ago
గత 10 ఏళ్లలో భారతదేశం ఆర్థిక సూపర్‌ పవర్‌గా అవతరించింది. భారతదేశం 2014 సంవత్సరంలో జిడిపి   (నామమాత్రం) ఆధారంగా ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది, ఇది నేడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2022లో బ్రిటన్‌ను వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ (జిడిపి) విలువ 3.94 ట్రిలియన్‌ డాలర్లు. మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక ప్రకారం, జపాన్‌ (వి4.11 ట్రిలియన్‌) మరియు జర్మనీ (వి4.73ట్రిలియన్‌) తర్వాత 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదు. దేశీయ దేశీయ ఉత్పత్తిలో 10 ..read more
Visit website
కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగేలా లేదు..మధ్యలోనే ఎన్నికలు
Prajatantra News
by PrajatantraDesk
20h ago
రైతు బంధు పంట వేసేటప్పుడు ఇస్తరా..కోసేటప్పుడు ఇస్తరా..? అప్పుడు పోని కరెంట్‌ ఇప్పుడే ఎందుకు పోతున్నది.. కరీంనగర్‌  ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ కరీంనగర్‌, ప్రజాతంత్ర, మే 5 ..read more
Visit website
సమగ్ర ఆదివాసీ అభివృద్ధి- రాజ్యాంగ పరిరక్షణే నా లక్ష్యం!
Prajatantra News
by PrajatantraDesk
1d ago
“ఒక రాజకీయ నాయకురాలిగా ప్రతి ఒక్కరి హక్కును గుర్తించేలా పనిచేయటం, వాటిలోని వైరుధ్యాలను సున్నితంగా పరిష్కరించటం నా బాధ్యతగా వుంటుంది. సబ్బండ వర్గాల అభివృద్ధి జరిగేలా పనిచేయాలి. ఇక్కడ వుండే ఎస్టీ, ఎస్సీ, బీసీ, వోబీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేయాలి. అందరినీ సమానంగా కలుపుకుంటూ, అందరి హక్కులనూ గుర్తించి, వాటి రక్షణ కోసం పనిచేస్తూ, సమానత్వ భావన ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్ధానం చేస్తుందో ఆ లక్ష్యంతో పనిచేయటం నా బాధ్యత..” ఆదిలాబాద్ లోక్ సభ నియోజక వర్గం  కాంగ్రెస్ పార్టీ   అభ్యర్థి  ..read more
Visit website
బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌
Prajatantra News
by PrajatantraDesk
2d ago
పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి రాపోలు ఆనందభాస్కర్‌ హైదరాబాద్‌ను యూటి చేసే కుట్ర జరుగుతుందని ఆరోపణ న్యూదిల్లీ, మే 4 : ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌   ..read more
Visit website
ఎన్నికల బరిలో ప్రజా కంఠకులు ..
Prajatantra News
by PrajatantraDesk
2d ago
  ..read more
Visit website
బిజెపికి వోటు…రాజ్యాంగానికి, రిజర్వేషన్‌కి చేటు
Prajatantra News
by PrajatantraDesk
2d ago
 ఉమ్మడి ఖమ్మం జిల్లా వోటరు తీర్పు దేశానికి దిక్సూచి  పదేళ్లలో రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పులో ముంచిన కెసిఆర్‌  భదాద్రి రాముడి సాక్షిగా ఆగస్టు15లోగా రైతులకు రుణమాఫీ  కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 04 ..read more
Visit website
హెచ్‌సీయూ స్కాలర్‌ రోహిత్‌ వేముల కేసు పునర్విచారణ
Prajatantra News
by PrajatantraDesk
2d ago
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సిఎం రేవంత్‌ను కలిసిన రోహిత్‌ తల్లి  : న్యాయం చేస్తామని హామీ  ఇచ్చినట్లు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 4 : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసును తిరిగి విచారించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిజిపి ప్రకటన చేశారు.   ..read more
Visit website
ఉపాధి, ఉద్యోగ రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వం 
Prajatantra News
by PrajatantraDesk
2d ago
ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఉపాధి,ఉద్యోగ విద్య, వైద్యం మొదలగు సామాజిక రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు ఆసన్నమైనవని ఆచార్య కూరపాటి వెంకటనారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ ప్రజా పాలనను అమలు చేసే ప్రభుత్వాలను ఎన్నుకోండి అని  తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వోటర్లకు విజ్ఞప్తి చేశారు. కుబేర లకు ధనురాశులు సమకూర్చుతూ దేశంలో 162 ..read more
Visit website
‘మత్తు’లో ఎన్నికల ప్రచారం ..
Prajatantra News
by PrajatantraDesk
2d ago
ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు పెరిగాయి. ఫలనా పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు మద్యం డంపులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కార్యకర్తలు కూడా మందులేనిదే అడుగు బయటపెట్టడం లేదు. దీనికితోడు ఎండాకాలం కావడంతో బీర్లకు యమ గిరాకీ పెరిగింది. ఎన్నికల సమయం కావడంతో తెలుగు రాష్టాల్ల్రో విచ్చలవిడి మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఇకపోతే మద్యంపై అదుపు లేకుండా పోతోంది. ఇటీవల వరుసగా గంజాయి, మాదక ద్రవ్యాల పట్టివేత సంచలనంగా మారింది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని తనిఖీలు ముమ్మరం చేయడంతో డ్రగ్స్‌తో పాటు, గంజాయి పట్టుబడుతోంది. ఇకపోతే సులువుగా డబ్బు సంపాదించాలనుకున్న వారు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. విస్తుగొలిపే విషయం ఏమంట ..read more
Visit website

Follow Prajatantra News on FeedSpot

Continue with Google
Continue with Apple
OR