TeluguISM
1 FOLLOWERS
We report the latest political, social, traditional, cultural and entertainment news of the Telugu States.
TeluguISM
2h ago
YS Sharmila : వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. తన అన్న సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. పెద్దముడియం మండలం సుద్దపల్లి గ్రామంలో ఈరోజు ప్రచారం ప్రారంభించారు. రాముడికి లక్ష్మణుడు ఎలా ఉండేవాడో తన తండ్రి వైఎస్ఆర్కు వివేకా ఆలా ఉండేవారని వివరించారు. వివేకానంద మరణించి ఐదేళ్లు పూర్తయ్యాయిన ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు.
YS Sharmila Slams
తన చిన్నాన్న వివేకాను గొడ్డలితో ఏడుసార్లు దారుణంగా హత్య చేశారు. ఆయనని ఎవరు చంపారో అందరికీ తెలుసు.’’ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు సీబీఐ(CBI ..read more
TeluguISM
1d ago
పెళ్ళి వేడుకకు ధీటుగా కుమార్తె విడాకుల ర్యాలీను నిర్వహించిన తండ్రి !
భారతీయ సాంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. జీవితంలో ఒకేసారి చేసుకునే ఈ కార్యక్రమాన్ని… పెళ్ళికొడుకు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యుల ఆర్ధిక, సామాజిక స్థితుగతులను బట్టి అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. ఒకప్పుడు ఆదర్శ వివాహాలు చేసుకునే వామపక్ష భావజాలం ఉన్నవారు కూడా…. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ హోదాకు తగ్గట్టుగా పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే భారతీయ వివాహ వ్యవస్థలో ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో పెళ్లి ఘనంగా నిర్వహించినప్పటికీ… అనివార్య కారణాల వలన భార్యభర్తలు విడిపోవాల్సి వస్తే దీని ప్రభావం మహిళలపై తీవ్రంగా చూప ..read more
TeluguISM
1d ago
గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు ఈసీ నివేదిక !
గాజు గ్లాసు గుర్తు కేటాయింపు అంశంపై హైకోర్టుకు ఎన్నికల సంఘం (ఈసీ) నివేదిక సమర్పించింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు (దాని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లలోనూ), అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని ఈసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలగుతాయని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు… విచారణను ముగించింది.
టీడీపీ, బీజేపీతో పొత్తుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన 21 శాసనసభ, 2 ..read more
TeluguISM
1d ago
నవ సందేహాలు పేరుతో సీఎం జగన్ కు షర్మిల బహిరంగ లేఖ !
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు దగ్గరపడుతుండటంతో ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… అధికార వైసీపీపై దూకుడు పెంచారు. ఒకవైపు వివేకానంద రెడ్డి హత్యకేసు విషయంలో జగన్ తో పాటు కడప ఎంపీ అభ్యర్ధి అవినాష్ ను ఇరుకున పెడుతూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం జగన్ ను ఎండగడుతున్నారు. దీనితో భాగంగా బుధవారం సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు.
ఈ బహిరంగ లేఖ ద్వారా నవ సందేహాలకు సమాధానం చెప్పాలని ఆమె సీఎం జగన్ ను కోరారు. ‘‘ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా? సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలి ..read more
TeluguISM
1d ago
తెలంగాణలో లోక్ సభ బరిలో 525 మంది అభ్యర్ధులు !
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. 285 మంది స్వతంత్రుల అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వివరించారు. అభ్యర్థుల సంఖ్య దృష్ట్యా ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్ ప్రారంభం కానుందన్నారు. హైదరాబాద్ నగరంలో 3,986 ..read more
TeluguISM
1d ago
ఢిల్లీలో బాంబుల కలకలం ! దాదాపు 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు !
దేశ రాజధాని ఢిల్లీ బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించాయి. పోలీసులు వెంటనే ఆయా స్కూళ్లకు వెళ్లి బాంబ్ స్క్వాడ్ లతో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. ఢిల్లీలోని ద్వారక, చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్ స్కూళ్లకు తొలుత ఈ బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత రాజధానితో పాటు నోయిడాలోని దాదాపు 100 ..read more
TeluguISM
2d ago
TS SSC : తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం మంగళవారం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ సప్లిమెంటరీ అడ్వాన్స్డ్ పరీక్ష జూన్ 3న ప్రారంభమవుతుంది. ఈ పరీక్షలు జూన్ 14వ తేదీతో ముగుస్తాయని కూడా వెల్లడించారు. ఈ పరీక్షలు ఈ తేదీల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించబడతాయి. నేటి నుంచి రీకౌంటింగ్, వెరిఫికేషన్కు 15 రోజుల వ్యవధి ఉంటుందని ఆయన వివరించారు.
TS SSC Supplementry Updates
రీకౌంటింగ్ కొరకు 500 రూ. వెరిఫికేషన్ కోసం 1000 రూపాయలు చెల్లించాలి. అయితే మే 16 ..read more
TeluguISM
2d ago
Prajwal Revanna : జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీల వీడియో కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జేడీ(ఎస్) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ సస్పెండ్ చేసింది. అయితే, ప్రజ్వల్ మరోసారి హసన్ లోక్సభ స్థానంలో జేడీ(ఎస్) అభ్యర్థిగా బరిలోకి దిగారు. సోకాసు నోటుసులు కూడా పార్టీ అతనికి అందించింది. అయితే శనివారం ఉదయం ప్రజ్వల్ జర్మనీకి వెళుతుండగా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ నియోజకవర్గంలో ఓ వీడియో వైరల్గా మారింది.
Prajwal Revanna Case..
ఇంతలో, ఈ వీడియోలు వైరల్ కావడంతో, ఒక మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. 2019 ..read more
TeluguISM
2d ago
PM Modi : తెలుగు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ప్రచారం కొనసాగుతోంది. ఎన్నికలకు రెండ్రోజులు గడువు ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించారు. త్వరలో జరగనున్న తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధించేందుకు కమలనాథులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
PM Modi Meeting ..read more
TeluguISM
2d ago
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల ! నిర్మల్ ఫస్ట్ ! వికారాబాద్ లాస్ట్ !
తెలంగాణ పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదవగా బాలికలు పై చేయి సాదించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 5,05,813 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు పాసయ్యారు. 99.05 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలువగా… 65.10 శాతంతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో 3,927 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. 8,883 ..read more