Eenadu
4 FOLLOWERS
The online edition of the largest circulated Telugu daily Eenadu. Read today's latest and breaking Telugu news at Eenadu online news. Get Latest News on Politics, Business, Sports and Cinema in Telugu from Andhra Pradesh, Telangana, India and the World.
Eenadu
1w ago
సమర్థులకు చోటు... అరాచకంపై వేటు... ఓటు! సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్ ముగిసింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తలరాతను మార్చే విలువైన ఆయుధం ఓటు. ప్రస్తుతం యువతతో పాటు ఎందరో విద్యావంతులు బాధ్యతాయుతంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి విముఖత చూపుతున్నారు. మరెందరో డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగిపోయి ఓటును అమ్ముకొంటున్నారు ..read more
Eenadu
1w ago
అభాగ్య జనం మెడపై కత్తిపెట్టి, వారి డబ్బూదస్కం దోచుకునే ఘరానా దొంగల కథలెన్నో విన్నాం. వాళ్లే నయమనిపించేలా జగన్మోహన్రెడ్డి సాగించిన ప్రజాకంటక పాలనను అయిదేళ్లుగా కళ్లారా చూస్తున్నాం! జాతివనరులను స్వేచ్ఛగా కొల్లగొట్టిన జగన్ రాజ్యం- ప్రజల స్థిరాస్తులపైనా కన్నేసింది ..read more
Eenadu
1w ago
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు ..read more
Eenadu
1w ago
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19% ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 ..read more
Eenadu
1w ago
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 ..read more
Eenadu
1w ago
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26 ..read more
Eenadu
1w ago
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు! ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు.స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం ..read more
Eenadu
1w ago
యథా రాజ... తథా విద్య! విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి...చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! ..read more
Eenadu
1w ago
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది ..read more
Eenadu
2w ago
కనీస వేతనంకన్నా బతకడానికి సరిపడా భృతి (జీవన వేతనం) చెల్లించడం ముఖ్యమని కేంద్రం గుర్తిస్తోంది. ఇది భారతీయ కార్మిక లోకానికి నిజంగా శుభవార్త. 2025కల్లా కనీస వేతనం నుంచి జీవన వేతనానికి మారాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రమాణాల రూపకల్పనకు అంతర్జాతీయ కార్మిక సంస్థతో కలిసి పనిచేస్తోంది.  ..read more