Chota News
94 FOLLOWERS
ChotaNews, the mobile app for hyperlocal short news, is a service offering from Pravasa Media. It brings you regional news that will be of interest to you right on your mobile phone. The customisation of the news is right up to the level of your local area, engaging your interest effectively.
Chota News
14h ago
ఏపీ డీజీపీగా హరీశ్ గుప్త బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పోలీసు సిబ్బంది స్వాగతం పలికారు. ఆదివారం రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పదవి నుంచి ఈసీ తప్పించింది. ప్రభుత్వం పంపిన మూడు పేర్లలో హరీశ్ గుప్తను కొత్త డీజీపీగా ఎంపిక చేసి వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది ..read more
Chota News
14h ago
ఏపీ సీఎం జగన్ తమను కిరాతకంగా హింసించాడని మందడం గ్రామస్థులు అంటున్నారు. ఇందుకు సంబంధించి పాత వీడియోలను వారు పోస్టు చేయగా.. అవి వైరలవుతున్నాయి ..read more
Chota News
14h ago
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై టీడీపీ నాటకాలు ఆడుతోందని సీఎం జగన్ విమర్శించారు.ఈ చట్టంపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడి..చట్టానికి ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. పెన్షన్ల విషయంలో కూడా ఇలాగే చేశారని దుయ్యబట్టారు. బ్యాంకు ఖాతాలో పెన్షన్ నగదు జమ చేయించాలని చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారన్నారు. ఇప్పుడు ఇంటింటికీ పంపిణీ చేయాలంటున్నారని జగన్ మండిపడ్డారు ..read more
Chota News
14h ago
ఏపీలోని అనకాపల్లిలో జరుగుతున్న ఎన్డీఏ కూటమి బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సోమవారం పిఠాపురం నుంచి అనకాపల్లికి ప్రత్యేక హెలికాఫ్టర్లో బయలుదేరారు. ప్రధానితో కలిసి నాగబాబు వేదికను పంచుకోనున్నారు. ఇదే వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రసంగించనున్నారు ..read more
Chota News
14h ago
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, వీకే పాండియన్ ప్రయాణించిన హెలికాప్టర్ను భువనేశ్వర్లో దింపలేకపోయారు. గాలి, వర్షం కారణంగా వాతావరణం బాగాలేకపోవడంతో దాదాపు అరగంట పాటు ఎయిర్పోర్టుపై సంచరించింది. అనంతరం హెలికాప్టర్ను ఝార్సుగూడకు మళ్లించి అక్కడ ల్యాండ్ చేశారు. వారిద్దరూ సురక్షితంగా ఉన్నారని బీజేడీ పార్టీ నేతలు తెలిపారు ..read more
Chota News
14h ago
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 15 ..read more
Chota News
14h ago
హీరోయిన్ తాప్సీ పన్ను ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే పెళ్లి తర్వాత చాలా రోజులకు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈమె నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లో విహారయాత్రలో ఉండగా.. అక్కడ తన కజీన్స్తో కలిసి పూల తోటలో దిగిన ఫొటోలను ఇన్స్టా వేదికగా పంచుకుంది ..read more
Chota News
14h ago
జగిత్యాల పట్టణంలో తన గురువు, ప్రముఖ కవి జైషెట్టి రమణయ్య ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు. ఆయన క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు ..read more