Telugu Rajyam
94 FOLLOWERS
Telugu Rajyam endeavours to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment and information for the audience with the objective of creating an informed public.
Telugu Rajyam
5h ago
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్తో పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ రూపొందిస్తున్న దర్శకుడు మారుతీ, రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’కి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఇంతకుముందే ఆహ్లాదకరమైన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి ఈ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
చీర కట్టే వృత్తిని ఎంచుకున్న రాధగా రాజ్ తరుణ్ పాత్రను పరిచయం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అతను అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటాడు. బైక్పై అబ్బాయిలా కూర్చోవడాన్ని కూడా ఇష్టపడడు ..read more
Telugu Rajyam
5h ago
బుల్లి తెర కమల్ హాసన్గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, రాజు యాదవ్ చూడు, థిస్ ఈజ్ మై దరిద్రం పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజుయాదవ్ మే 17 ..read more
Telugu Rajyam
5h ago
“సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి: డైమండ్ బజార్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు మరియు విమర్శకులు ఒకే స్వరంతో ప్రశంసలు కురిపిస్తూ, “నేను చూసిన అత్యుత్తమ సిరీస్లలో ఒకటి. ఇది ఒక కళాఖండం” అని అభిప్రాయపడుతున్నారు.
OTT ప్రపంచంలోకి సంజయ్ లీలా బన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్తో అడుగుపెట్టారు. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది క్రౌన్, బ్రిడ్జర్టన్, బ్రేకింగ్ బాడ్ వంటి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన సిరీస్లతో పోటీపడుతూ, SLB ..read more
Telugu Rajyam
1d ago
హీరో నారా రోహిత్ అప్ కమింగ్ మూవీ ‘ప్రతినిధి 2’ వచ్చే వారం థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తో, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సమ్మర్ హాలిడేస్ ఈ సినిమాకు కలసిరాబోతున్నాయి.
ప్రతినిధి 2 ..read more
Telugu Rajyam
1d ago
గతేడాది వరుస విజయాలతో దూసుకెళ్లిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లను ఎంజాయ్ చేస్తున్నారు. తన సొంత జట్టయిన కోల్కతా నైట్ రైడర్స్ కు మద్దతుగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్ట్ను ఇప్పటి వరకూ ప్రారంభించలేదు.
మరోవైపు అభిమానులు మాత్రం షారుక్ తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు షారుక్ తెలిపారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బాద్ షా వెల్లడించారు. ‘మూడు సినిమాలతో గతేడాది మొత్తం బిజీగా గడిపాను. శరీరాన్ని చాలా కష్టపెట్టా. అందుకే ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకో ..read more
Telugu Rajyam
1d ago
‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్టీల్రోకి ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు రవికిరణ్ కోలా. కిరణ్ అబ్బవరం హీరోగా, రహస్య గోరక్ హీరోయిన్గా 2019 ..read more
Telugu Rajyam
1d ago
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ సినిమా తర్వాత రెండో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘దేవకీ నందన వాసుదేవ’ అనే టైటిల్తో ఈ సినిమా రానుండగా.. జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథనందిస్తున్నాడు. ‘గుణ 369’ ఫేం అర్జున్ జంధ్యాలదర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన హీరోయిన్గా మాజీ మిస్ ఇండియా (2020 ..read more
Telugu Rajyam
1d ago
గడిచిన కొన్నేళ్లల్లో ప్రభాస్ సరైన ప్రేమకథలో నటించలేదు. అన్ని యాక్షన్ తరహా చిత్రాలే. ఇప్పుడు ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం ‘కల్కి 2898 ఎడి’, ‘సలార్ 2 ..read more
Telugu Rajyam
2d ago
” డైరెక్టర్స్ డే” సందర్భంగా ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ శనివారం నాడు “ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్” సమర్పణలో రెండు సినిమాల షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి.
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంగణంలో “ఖుషి టాకీస్” బ్యానర్ లో సీత ప్రయాణం కృష్ణతో..అనే చిత్రం, “మహీ మీడియా వర్క్స్” బ్యానర్ పై “త్రిగుణి” చిత్రం లాంఛనంగా ముహూర్తం షాట్ తో మొదలయ్యాయి. ఈ రెండు చిత్రాల ముహూర్తం షాట్స్ కి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రసిద్ధ దర్శకులు దాసరి మారుతి తొలి క్లాప్ కొట్టారు.
ఆ తర్వాత జరిగిన సభలో ఈ రెండు చిత్రాల తొలి పోస్టర్లను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుత ..read more
Telugu Rajyam
2d ago
ఇటీవల మళయాళంలో విడుదలై సంచలన విజయం సాధించిన ‘ఆవేశం’ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ‘పుష్ఫ’ చిత్రంలో విలన్గా ఆకట్టుకున్న ఫహాద్ ఫాజిల్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కేరళలో రికార్డుల సృష్టించింది.
రూ. వంద కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది ప్రేమలు, మంజమ్మల్ బాయ్స్, ది గోట్ లైఫ్ సినిమాల తర్వాత రూ.100 ..read more