బీజేపీ, వైసీపీతో ప్రజాస్వామ్యం ఖూనీ
Visala Andhra
by Shanthi Yadlapalli
5h ago
సీపీఐ అభ్యర్థి గాలి చంద్రను గెలిపించండి కమలాపురం రోడ్‌ షోలో ఓబులేసు విశాలాంధ్ర- కమలాపురం : ఇండియా కూటమి బలపరుస్తున్న కమలాపురం అసెంబ్లీ నియోజక వర్గ సీపీఐ అభ్యర్థి గాలి చంద్రను గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఓబులేసు ప్రజలను కోరారు. ఆదివారం వైఎస్సార్‌ జిల్లా కమలాపురం స్థానిక రైల్వే గేట్‌ నుంచి గ్రామ చౌక్‌ వద్ద వరకు ఘనంగా రోడ్‌ షో నిర్వహించారు. సీపీఐ శ్రేణులు ఎర్రజెండాలతో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓబులేసు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నాయన్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం ధ ..read more
Visit website
ఆత్మకూరులో ‘జంగాల’ ఇంటింటి ప్రచారం
Visala Andhra
by Shanthi Yadlapalli
5h ago
విశాలాంధ్ర`మంగళగిరి : ఇండియా కూటమి బలపర్చిన గుంటూరు పార్లమెంట్‌ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌ కుమార్‌ ఆదివారం ఉదయం మంగళగిరి మండ లం ఆత్మకూరులో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిం చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి ఆయ నకు అపూర్వ స్వాగతం లభించింది. జంగాల మాట్లాడుతూ దేశంలో లౌకిక రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, అభివృద్ధి, సంక్షేమం కోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఒకపక్క రాష్ట్రంలో అధికార వైసీపీ, టీడీపీ కొట్లాడుకుంటూ మరోపక్క నియం తృత్వ మోదీకి వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే దేశంలో, రాష్ట్రంలో ఇండియా కూటమి అధ ..read more
Visit website
ప్రజల మనిషి కోటేశ్వరరావును గెలిపించుకుందాం
Visala Andhra
by Shanthi Yadlapalli
5h ago
జల్లివిల్సన్‌ పిలుపు విశాలాంధ్ర- విజయవాడ (వన్‌టౌన్‌): భారతదేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిని ఆదరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ కోరారు. నిత్యం ప్రజల మధ్య ఉండే కమ్యూనిస్టులను ఆశీర్వదించాలన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి బలపరిచిన సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. స్థానిక ప్రైజర్‌పేట తెలుగు బాప్టిస్టు చర్చి పెద్దలతో జల్లి విల్సన్‌, జి.కోటేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జల్లి విల్సన్‌ మాట్లాడుతూ బాప్టిస్టు ..read more
Visit website
సీపీఐ అభ్యర్థి మురళిని గెలిపించుకుందాం
Visala Andhra
by Shanthi Yadlapalli
5h ago
తిరుపతిలో ఇండియా కూటమి విస్తృత ప్రచారంవిశాలాంధ్ర-తిరుపతి: తిరుపతి పవిత్రతను కాపాడాలంటే, అవినీతి, దౌర్జన్యం, భూకబ్జాలు లేని సుందర తిరుపతి నిర్మాణం జరగాలంటే సీపీఐ అభ్యర్థి పి.మురళిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్‌ పిలుపు నిచ్చారు. ఇండియా కూటమి తరపున సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు బలపరిచిన సీపీఐ అభ్యర్థి మురళి గెలుపు కోసం ఆదివారం ప్రచార దళాలుగా ఏర్పడి కొర్లగుంట ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరినాథ్‌రెడ్డి, రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ తిరుపతి నగరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు ..read more
Visit website
సీపీఐ ప్రచార హోరు
Visala Andhra
by Shanthi Yadlapalli
5h ago
విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: రాష్ట్రంలో సీపీఐ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మిగిలిన రాజకీయపార్టీలకు పూర్తి భిన్నంగా స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలతో ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం కోలాహలంగా సాగుతోంది. సీపీఐ అభ్యర్థులను సీపీఎం, కాంగ్రెస్‌ బలపరుస్తుండగా, మిగిలిన వామపక్ష పార్టీలు కూడా వారు పోటీ చేయని స్థానాల్లో వీరికి మద్దతు తెలియజేస్తున్నారు. ఇండియా కూటమికి చెందిన మూడు పార్టీల ప్రజాసంఘాలతోపాటు దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘాలుగా విరాజిల్లుతున్న ఏఐటీయూసీ, సీఐటీయూ అనుబంధ సంఘాల శ్రేణులు సీపీఐ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ దళాలుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తున్నారు. బూర్జువా పార్టీలు రోజు ..read more
Visit website
సీపీఐకి జననీరాజనం
Visala Andhra
by Shanthi Yadlapalli
5h ago
పత్తికొండలో కార్యకర్తల విస్తృత ప్రచారం రామచంద్రయ్యకు పెరుగుతున్న ఆదరణ కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి పీ రామచంద్రయ్యకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది. రామచంద్రయ్యని గెలిపించాలని కోరుతూ సీపీఐ, ఇండియా కూటమి శ్రేణులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలు ఉన్నాయి. పత్తికొండ అంటే ఉద్యమాల పురిటిగడ్డగా ప్రతి ఒక్కరికి సుపరిచితం. సీపీఐ జాతీయ, రాష్ట్ర సమితి ఎటువంటి పిలుపు ఇచ్చిన ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. అమరజీవి చదువుల రామయ్య సారధ్యంలో, ఆయన తరువాత కూడా పత్తికొండ, తుగ్గలి, మద్దికెర ,క్ ..read more
Visit website
ఏపీలో కొత్త రికార్డు
Visala Andhra
by Shanthi Yadlapalli
6h ago
లోక్‌సభ అభ్యర్థుల్లో 42 శాతం పెంపు అసెంబ్లీ నామినేషన్లు పైపైకి ఎన్నికల్లో వరుసగా అభ్యర్థుల సంఖ్య పెరగడమన్నది ఆంధ్రప్రదేశ్‌లో ఆనవాయితీగా మారింది. 1997 లోక్‌సభ ఎన్నికల ప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 165 మంది పోటీ చేశారు. 2014 ఎన్నికల నాటికి ఈ సంఖ్య 598కు పెరిగింది. 2019లో 762 (319మంది ఏపీలో, 443 మంది తెలంగాణలో కలిపి)కు చేరుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఏపీ అభ్యర్థుల సంఖ్య 454కు పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే 1955లో 581 మంది పోటీ చేయగా 1967లో అభ్యర్థుల సంఖ్య 1,067కు పెరిగింది. 2019లో 2,118కు ఎగబాకింది. తాజా ఎన్నికల్లో ఏకంగా 2,387 మంది పోటీ చేస్తున్నారు. 195060 ..read more
Visit website
సీపీఐకి జననీరాజనం
Visala Andhra
by Shanthi Yadlapalli
6h ago
పత్తికొండలో కార్యకర్తల విస్తృత ప్రచారం రామచంద్రయ్యకు పెరుగుతున్న ఆదరణ కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి పీ రామచంద్రయ్యకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది. రామచంద్రయ్యని గెలిపించాలని కోరుతూ సీపీఐ, ఇండియా కూటమి శ్రేణులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలు ఉన్నాయి. పత్తికొండ అంటే ఉద్యమాల పురిటిగడ్డగా ప్రతి ఒక్కరికి సుపరిచితం. సీపీఐ జాతీయ, రాష్ట్ర సమితి ఎటువంటి పిలుపు ఇచ్చిన ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. అమరజీవి చదువుల రామయ్య సారధ్యంలో, ఆయన తరువాత కూడా పత్తికొండ, తుగ్గలి, మద్దికెర ,క్ ..read more
Visit website
గుజరాత్‌ పోటీలో 35 మంది ముస్లింలు
Visala Andhra
by Shanthi Yadlapalli
6h ago
గుజరాత్‌ రాష్ట్రంలో ఈనెల 7న పోలింగ్‌ జరగబోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో మూడవ దశలో భాగంగా 26కుగాను 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 266 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో ముస్లింలు కేవలం 35 మంది ఉన్నారు. ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వకపోవడంతో ముస్లిం అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుతం పోటీలో నిలిచిన 35 మందిలో చాలా వరకు స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. ఇంకొందరు చిన్న పార్టీలు లేక గుర్తింపు పొందని పార్టీల తరపున బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో 43 ..read more
Visit website
అసోం అభ్యర్థుల్లో 32 శాతం మంది కోటీశ్వరులు
Visala Andhra
by Shanthi Yadlapalli
6h ago
లోక్‌సభ ఎన్నికల మూడవ దశలో భాగంగా అసోంలోని నాలుగు స్థానాలకు మంగళవారం (7వ తేదీన) ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి 47 మంది పోటీ చేస్తున్నారు. అయితే వీరిలో 15 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఎన్డీయే తరపున బరిలో నిలిచిన నలుగురు కూడా సంపన్నులే కాగా బారాపేట, గువహతి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే వారిలో ఐదుగురు కోటీశ్వరులు ఉన్నారు. ధుబ్రీ, కోక్రారaర్‌ స్థానాల నుంచి ఇద్దరు చొప్పున సంపన్నులు పోటీ చేస్తున్నారు. మొత్తం అభ్యర్థుల్లో 32శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. రాష్ట్రంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి 143 మంది పోటీలో ఉండగా వీరిలో 49 మంది కోటీశ్వరులు ఉన్నారు. మరోవైపు కేవలం రూ.25,521 ..read more
Visit website

Follow Visala Andhra on FeedSpot

Continue with Google
Continue with Apple
OR