Dharuvu TV
1 FOLLOWERS
We are No1 Latest News Website in AP & Telangana. Find the latest News, Politics, Entertainment, Life Style, Automobile, Stock Markets, Current News Updates, Movies, gossip, satire and more!
Dharuvu TV
2M ago
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరికెక్కినటువంటి తాజా చిత్రం వ్యూహం. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా హామీలు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రకటించినప్పుడే ఈ సినిమా కథ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అనే విషయాన్ని వెల్లడించడంతో ఎన్నో వివాదాలు తెర పైకి వచ్చాయి. ఈ కారణంతోనే ఈ సినిమా ఇప్పటివరకు వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..
  ..read more
Dharuvu TV
2M ago
పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి చిత్రాన్ని ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులకు చూపించారు. వారంతా కూడా అరి చిత్రంపై ప్రశంసలు కురిపించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి వారు కూడా అరి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సైతం సినిమాను చూసి మెచ్చుకున్నారు. అలా అరి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నారు.
  ..read more
Dharuvu TV
2M ago
* మేడిగడ్డ బ్యారేజ్ తరహాలోనే అన్నారం బ్యారేజ్ కూడా కుంగిపోతోందని, నీటిని నిల్వ చేయని విధంగా దెబ్బతింటోందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం శాసనసభలో నీటి పారుదల రంగంపై శ్వేత పత్రం విడుదల చేస్తూ ప్రకటించారు.
* ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు ఉపయోగపడదని నేషనల్ డ్యాం సేఫ్టీ కమిటీ తేల్చి చెప్పిందని, అన్నారం బ్యారేజ్ నుంచి కూడా అదే విధంగా లీకేజీలు మొదలయ్యాయని ఆయన ఆందోలన వ్యక్తం చేస్తూ సభ ద్రుష్టికి తెచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి ప్లానింగ్, డిజైన్ల లోపంతో పాటు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల, ఆ తర్వాత సరైన పద్ధతిలో మెయింటెనెన్స (O&M ..read more
Dharuvu TV
2M ago
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది DSP, ఎస్పీలను బదిలీ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు చేశారు.ఈ బదిలీల్లో భాగంగా యాదాద్రి డిఎస్పీగా రమేష్ కుమార్, నల్గొండ SPDOగా శివరాంరెడ్డి, కోదాడ SPDOగా శ్రీధర్ రెడ్డి, ఆదిలాబాద్ డిఎస్పీగా ప్రకాష్, మాదాపూర్ ACP Y.శ్రీనివాస్ కుమార్ నియమితులయ్యారు.
The post తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం appeared first on Dharuvu ..read more
Dharuvu TV
2M ago
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనది మేడిగడ్డ బ్యారేజి. ఈ బేరేజి నిర్మాణం ఖర్చు మొదట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా మధ్యలో పనులలో మళ్ళీ సర్దుబాట్లు చేయటం వల్ల 2472 కోట్లు అదనపు భారం ప్రభుత్వం మీద పడింది. ఆగస్టు 2016న తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం ఒక కాంట్రాక్టర్ కు అప్పగించింది. ఒప్పందం విలువ రూ 1849.31 కోట్లు. ఈ ఒప్పందం ప్రకారం బ్యారేజి నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ పనులు చేసే క్రమంలో అందులో చేసిన మార్పులు చేర్పుల వల్ల ఒప్పందంలో పేర్కొన్న ధరను 4321.44 కోట్లకు పెంచారు. అంటే ఈ పనుల విలువ పెంచటం వల్ల ధర లో వచ్చిన వ్యత్యాసం రూ 2472.13 కోట్లు.
2019 ..read more
Dharuvu TV
4M ago
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అధికారక భవనం అయిన ప్రజా భవన్లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 ..read more
Dharuvu TV
4M ago
తెలంగాణలో ఈ ఏడాది కరోనాతో తొలి మరణం సంభవించింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు.
కరోనా టెస్టులు చేశారు. అతడికి పాజిటివ్ నిర్ధరణ అయింది. అటు ఏపీలోని విశాఖలోనూ కరోనా మరణం సంభవించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మూడు మరణాలు సంభవించాయి.
The post తెలంగాణలో కరోనా జేఎన్.1 తొలి మరణం appeared first on Dharuvu ..read more
Dharuvu TV
4M ago
క్రిస్మస్ రోజునే తన ప్రియుడు జాకీ భగ్నానీ పుట్టినరోజు కూడా కావడంతో తన ప్రియబాంధవుడికి తన సోషల్మీడియా ద్వారా అక్షరాలతో ప్రేమను కురిపించేసింది రకుల్ ప్రీత్.ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా ముద్దు ముద్దు సమాధానాలిచ్చేసింది.
‘మా ప్రేమకు రెండేళ్లు. క్రిస్మస్రోజునే తను పుట్టాడు. ఇదేరోజు సరిగ్గా రెండేళ్ల క్రితం మాలో ప్రేమ చిగురించింది. అందుకే ఇది మాకు స్పెషల్డే.’ అని చెప్పింది రకుల్.‘శాంటా నాకిచ్చిన బహుమతి నువ్వు. నీ నవ్వు, నీ జాలిగుణం.. నీ మంచితనం, నీ ప్రేమ నాకు వరం. హ్యాపీ బర్త్డే బేబీ..
ఇకనుంచి ప్రతి రోజూ నువ్వు కోరుకున్నవన్నీ సమృద్ధిగా నీకు దొరకాలి. హ్యాపీ క్రిస్మస్..’ అంటూ పో ..read more
Dharuvu TV
4M ago
ఏపీలో తమ జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే అంగన్ వాడీలతో చర్చలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆహ్వానించింది.
అందులో భాగంగా ఈ రోజు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది. ఒకవైపు వేతనాల పెంపుపై అంగన్వాడీలు పట్టుపడుతుంటే.. వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని ప్రభుత్వం చెబుతోంది.
ఏఐటీయూసీతోపాటు మరో రెండు సంఘాల ప్రతినిధులు చర్చలకు రావాలసిందిగా ఆహ్వానం పంపింది. దాదాపు 15 ..read more
Dharuvu TV
4M ago
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంధ్రభారతిలో ఈ నెల 30న నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లను ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు కలిసి ఆటా గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించారు.
ఆటా గ్రాండ్ ఫినాలేకు హాజరై తమ సందేశాన్ని వినిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, 18 ..read more