కారు..కాంగ్రెస్‌.. మధ్య కమలం!
Netidhathri
by NETIDHATHRI
6h ago
    ..read more
Visit website
బాలాజీ విద్యా సంస్థలో వేసవి శిక్షణా శిబిరం
Netidhathri
by NETIDHATHRI
8h ago
నర్సంపేట టౌన్, నేటిధాత్రి : బాలాజీ విద్యా సంస్థలలో ఒకటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో 1వ తరగతి నుండి 9 ..read more
Visit website
కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ …!
Netidhathri
by NETIDHATHRI
8h ago
# డిజిటల్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటి పడుతున్న భారత్.. # ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ,రామప్పను యునెస్కో గుర్తింపుకు మోడీ ప్రభుత్వం కృషి.. # రిజర్వేషన్లపై, బిజెపిపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. # కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరు.. # నర్సంపేట భాజపా ఎన్నికల ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి తీవ్రవిమర్శలు. # బీఅర్ఎస్ పార్టీ కవితకు ఓటు హక్కును మలినం అవుతుంది. # కాంగ్రెస్ అభ్యర్థి నోరు విప్పితే అబద్ధాలే.. # భాజపా అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్.. నర్సంపేట,నేటిధాత్రి : దేశంలో గత పాలనలో కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీగా మారిందని నేడు ఆ పార్టీని దేశంలో ప్రజలు న ..read more
Visit website
కాంగ్రెస్ లోకి భారీ చేరికలు
Netidhathri
by NETIDHATHRI
8h ago
నేను మీ సేవకుడిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాంపల్లి శ్రీను జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ లోకి చేరికలు #నెక్కొండ, నేటి ధాత్రి: రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ గాలి విస్తుందని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సోమవారం భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. నెక్కొండ మండలంలోని నాగారం సీనియర్ నాయకుడు నాంపల్లి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నాగారం గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ కీ చెందిన 25 ..read more
Visit website
అక్రమంగా తరలిస్తున్న 140 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత…
Netidhathri
by NETIDHATHRI
8h ago
బియ్యం స్వాధీనం ఇద్దరు అరెస్ట్.. నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండలంలోని గూనిపర్తి గ్రామ సమీపంలో TS 02UD1582 గల వ్యానులో అక్రమంగా పిడిఎస్ బియ్యమును తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కమలాపూర్ పోలీసులు అట్టి వాహనమును తనిఖీ చేయగా దానిలో 140 ..read more
Visit website
నిరుపేదల నేస్తం.. ఆపదలో ‘ఆపన్న హస్తం’
Netidhathri
by NETIDHATHRI
8h ago
– పాలమూరు బీఆర్ఎస్​ అభ్యర్థి మన్నె శ్రీనివాస్​రెడ్డి – ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జననేత – సామాన్యుల కష్టాలు తీర్చే ప్రజా నాయకుడు ‘మన్నె’ – ‘కరోనా’ కోరల నుంచి ప్రజలను కాపాడుకున్న శ్రీనన్న – ‘మన్నె’ సేవలు.. మహబూబ్​నగర్​కు శ్రీరామ రక్ష – మరోసారి ఆయనకే పట్టం కడుతామంటున్న ఓటర్లు – కాంగ్రెస్​, బీజేపీల మధ్య లోకల్, నాన్​లోకల్​ వార్​ – రేవంత్​ రాజకీయంపై పాలమూరు నేతల అసహనం – ఖంగుతింటున్న అధికారపక్షం.. డైలమాలో కమలం నేటి ధాత్రి, స్టేట్​ బ్యూరో: మహబూబ్​నగర్ లో ఓ వైపు భానుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుంటే, మరోవైపు లోక్​సభ స్థానంలో రాజకీయాలు హాట్​హాట్​గా సాగుతున్నాయి. బీఆర్ఎస్​, కాంగ్రెస్​, ..read more
Visit website
ఈవీఎంలు కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించిన బండారి స్వాగత్ రణ్వీర్ చంద్
Netidhathri
by NETIDHATHRI
8h ago
బ్యాలెట్ యూనిట్లలో అభ్యర్థల గుర్తులు స్పష్టంగా కనిపించేల ఏర్పాటు ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా కమిషనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి భూపాలపల్లి నేటిధాత్రి బాలేట్ యూనిట్లలో ఓటర్లుకు గుర్తులు స్పష్టంగా కనిపించేలా పకడ్బందీగా అమరుస్తున్నట్లు వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ తెలిపారు. సోమవారం సింగరేణి మినీ ఫంక్షన్ హల్లో కొనసాగుతున్న ఈ వి ఎమ్, వివి ప్యాట్ ల కమిషనింగ్ రెండో రోజు కమిషనింగ్ ప్రక్రియను, జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బాలేట్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ..read more
Visit website
స్నేహితుల ఔదార్యం
Netidhathri
by NETIDHATHRI
8h ago
20వేల ఆర్థిక సహాయం మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మొగుళ్లపల్లి,ఏప్రిల్ 06 :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామానికి చెందిన కామారపు శ్రీనివాస్ తల్లి జయమ్మ ఇటీవల మృతి చెందింది. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకోవాలనే సంకల్పంతో 2000-2001వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు రూ.20 వేల రూపాయలను జమ చేసి సోమవారం వారం రోజున స్నేహితుడైన కామారపు శ్రీనివాస్ కు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆర్థిక సహాయం చేసిన వారిలో 2000-2001 ..read more
Visit website
ఇంటింటి ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు.
Netidhathri
by NETIDHATHRI
8h ago
చందుర్తి, నేటిధాత్రి: రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల ఎనిగల్ గ్రామంలో బిజెపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ని చేసుకుందామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో గ్రామిణ ఉపాది కూలిల దగ్గర ప్రచారం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా అసెంబ్లీ కన్వినర్ మార్త సత్తయ్య కర్ణాటక నుండి వ ..read more
Visit website
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పశుగ్రాసం దగ్ధం
Netidhathri
by NETIDHATHRI
8h ago
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం బదనపల్లి గ్రామానికి చెందిన ఆసాని వెంకట్ రెడ్డి చెందిన పశు గ్రాసం దగ్ధమైందని తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం తనకున్న న.4 ఎకరాలలోనీ పొలంలో గడ్డి కట్టలు కట్టిన పశు గ్రాసం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరంలో కూడా ఇలాగే జరిగిందని దానితో పశుగ్రాసం పూర్తిగా దగ్గరుందని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని వెంటనే అధికారులు స్పందించి కొంత జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని తెలియజేశారు The post విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పశుగ్రాసం దగ్ధం appeared first on NETIDHATHRI ..read more
Visit website

Follow Netidhathri on FeedSpot

Continue with Google
Continue with Apple
OR