Vaartha
2 FOLLOWERS
Latest Telugu Daily News, Andhra Pradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updates. The National Telugu Daily is one the few responsible and fearless Newspaper in Andhra Pradesh.
Vaartha
6h ago
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చెయ్యొదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించినట్లు ఈసీ వెల్లడించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్పై ఈసీ చర్యలు తీసుకుంది. సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీక…
Source ..read more
Vaartha
20h ago
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను మంగళవారం విడుదల చేసారు. 1న తాండూరు లో ఆయన ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. మే 2న కర్ణాటక గుల్బర్గా పార్లమెంట్ లో ప్రచారం చేస్తున్నారు. 3న మెదక్ పార్లమెంట్ పరిధిలో, 4న మహారాష్ట్ర సోలాపూర్ పార్లమెంట్ లో ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు బీజేపీ ప్రచారానికి దూరంగ…
Source ..read more
Vaartha
20h ago
ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దూకుడు ను కనపరుస్తున్నారు. ఈసారి జగన్ ను గద్దె దించడమే లక్ష్యం గా పెట్టుకున్న పవన్..అదే రీతిలో విమర్శలు సంధిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మంగళవారం పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో వారాహి విజయభేరి సభ లో పాల్గొన్నారు. పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో చేసిందని , పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన తనను భుజం తట్టి ప్రోత్సహించారని తెలిపార…
Source ..read more
Vaartha
20h ago
సీఎం జగన్ ఫై గులకరాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన నుదిటిన చిన్న గాయమైంది. దానికి ఆయన దాదాపు 15 రోజులు బ్యాండేజ్ తిరిగారు. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడం తో రీసెంట్ గా బ్యాండేజ్ ను తీసేసారు. దీనిపై కూడా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు జగన్ భారీ బ్యాండేజ్ తో కనిపించి ఇప్పుడు దాన్ని తీసేసారే..అసలు అక్కడ గాయమే లేదు కదా..ఎందుకు బ్యాండేజ్ వేసుకున్నారబ్బా అంటూ మాట్లాడుకోవడ…
Source ..read more
Vaartha
20h ago
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్స్ పార్టీ కొత్తగా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గుర్గావ్ నియోజకవర్గం నుంచి రాజకీయవేత్తగా మారిన నటుడు రాజ్ బబ్బర్, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా నియోజకవర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ఉన్నారు. అలాగే, హమీర్పూర్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ రైజాదా, ముంబై నార్త్ నుంచి భూషణ్ పాటిల్లను ఎంపిక చేసింది. అయితే, ఎన్నికల నామినేషన్ల…
Source ..read more
Vaartha
20h ago
మోడీ గారు మీకు నేను భయపడతానా..? అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలాపూర్లో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణకు మోదీ ఏమీ ఇవ్వలేదని చెప్పేందుకు ప్రతి చౌరస్తాలో గాడిద గుడ్డు ఫ్లెక్సీలు పెడదామని పిలుపునిచ్చారు. గాడిద గుడ్డు ఇచ్చిన వారికి ఓటేద్దామా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ ఇచ్చిన వారికి ఓటేయాలన్నారు. నిన్న తన వద్దకు ఢిల్ల…
Source ..read more
Vaartha
20h ago
ఎన్నికల ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఉత్సహంగా పాల్గొంటున్నారు. మండు ఎండను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా ప్రచారం చేస్తూ పార్టీ శ్రేణుల్లో , అభిమానుల్లో ఉత్సహం నింపుతున్నారు. మంగళవారం తెనాలి ప్రజాగళం సభలో చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. మే 13తో రాష్ట్రానికి సైకో పీడ వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నారా, లేరా? అని ప్రశ్నించారు. తెనాలి అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థ…
Source ..read more
Vaartha
20h ago
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడును కనపరుస్తున్నారు. ఇటు రాష్ట్రంలోని గత ప్రభుత్వం బిఆర్ఎస్ పైన, అటు కేంద్రంలోని బిజెపి సర్కార్ ఫైన నిప్పులు చెరుగుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. మంగళవారం భూపాలపల్లిలో ఏర్పటు చేసిన జనజాతర సభలో మాట్లాడుతూ… అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు రాకుండా ప్రధాని అడ్డుకున్నారని , హామీల…
Source ..read more
Vaartha
2d ago
అమరావతిః ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మూడు పార్టీలు నేడు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. మేనిఫెస్టో విడుదల అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. టీడీపీకి యువగళ…
Source ..read more
Vaartha
2d ago
న్యూఢిల్లీః కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై తన ఫేక్ వీడియో వైరల్ కావడంపై తీవ్రంగా స్పందించారు. అసహనంతో కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని మండిపడ్డారు. ఫేక్ వీడియోలను షేర్ చేయడం వెనుక రాహల్ గాంధీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో రాహుల్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని రాహుల్ గాంధీ అసత్య ప్రచారం చేస్తున్నారన…
Source ..read more