కడపలో జగన్ ఉద్వేగభరిత ప్రసంగం
Telugu Global
by Telugu Global
5h ago
ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతున్న వేళ.. సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించారు. కడప నియోజకవర్గంలో ఆయన ప్రసంగం ఉద్వేగ భరితంగా సాగింది. గతంలో తాను కడప పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రోజుల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కడపలో ఇండిపెండెంట్ గా బరిలో దిగి 5 లక్షల 45వేల మెజార్టీ సాధించానని చెప్పారు జగన్. Don't miss this video మీ బిడ్డ ఇదే కడప ఇండిపెండెంట్ అభ్యర్థి గా నిలబడినప్పుడు మీరు ఇచ్చినా మెజారిటీ 5లక్షల 45 వేలు ఇచ్చారు నేను డిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే పార్లమెంట్ భవనంలో వుండే ప్రతి తలకాయ కూడా ఎవరి జగన్ అని చూశారు - సీఎం జగన్ pic.twitter.com/6gAV1m9LS8 — Rahul (@20 ..read more
Visit website
మేమే అధికారంలోకి వస్తాం.. పథకాల డబ్బులు మేమే ఇస్తాం
Telugu Global
by Telugu Global
7h ago
గత ఎన్నికల సమయంలో టీడీపీ పసుపు-కుంకుమల పేరుతో డబ్బులు ఇచ్చిందని, ఈసారి డీబీటీ పథకాలకు డబ్బులు ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని, ఈసీ అడ్డు తగిలితే అధికారంలోకి వచ్చాకే డబ్బులు జమ చేస్తామని అన్నారు. లబ్ధిదారులను టీడీపీ ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు బొత్స. డీబీటీ పద్ధతిలో డబ్బులు వేస్తుంటే అడ్డుపడిన టీడీపీకి లబ్ధిదారుల ఉసురు తగలడం గ్యారెంటీ అని అన్నారు మంత్రి బొత్స. చంద్రబాబు జేజమ్మలు దిగి వచ్చినా ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కాలేడని అన్నారు. చేయూత డబ్బులు మూడో నెలలో సమకూర్చామని, నాలుగో నెలలో వేయాలనుకున్నామని, ఎన్నికల ..read more
Visit website
ఓటు లైట్ తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి!
Telugu Global
by Telugu Global
9h ago
రాజకీయాల మీద ఉండే దురభిప్రాయం, బద్ధకం వంటి కారణాల వల్ల చాలామంది ఓటు వేయడాన్ని లైట్ తీసుకుంటుంటారు. ఇలాంటి ధోరణి వల్ల ప్రజాస్వామ్యానికి చాలా నష్టం జరుగుతుందంటున్నారు నిపుణులు. ఓటు వేయడం ఎందుకు ముఖ్యమంటే.. ‘నేను నా దేశ ప్రజల చేతికి కత్తి ఇవ్వలేదు. ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో, అమ్ముకుని బానిసలవుతారో వాళ్ల చేతుల్లోనే ఉంది’ అని అంబేద్కర్‌ అన్నారు. ఓటు అనేది మిమ్మల్ని మీరు పాలించుకునేందుకు ఉన్న అవకాశం. ఓటును ఉపయోగించుకోకుండా కేవలం ప్రభుత్వాలను నిందించడం వల్ల లాభం ఉండదు. కాబట్టి దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రతి ఒక్కరూ ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం అత్యంత అవసరం. ఇక ఓ ..read more
Visit website
కంఫర్ట్ జోన్.. మెగాస్టార్ కి అంత భయమెందుకు..?
Telugu Global
by Telugu Global
10h ago
కొన్నిరోజుల క్రితం తమ్ముడు పవన్ కల్యాణ్ ని గెలిపించాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసిన చిరంజీవీ, ఈరోజు మీడియా ముందుకొచ్చేసరికి తడబడిపోయారు. తన తమ్ముడికి కుటుంబం అండదండలు ఉన్నాయని చెప్పారే కానీ, రాజకీయ ప్రసంగం ఇవ్వలేకపోయారు. ఆ మాటకొస్తే తాను రాజకీయాలకు అతీతం అని కూడా చెప్పుకొచ్చారాయన. ఇక ఆయన మాటల్లో అతి ముఖ్యమైనది, ఇప్పుడు ట్రోలింగ్ కి కారణమైంది ఒకటి ఉంది. అదే 'కంఫర్ట్'. నేను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేను.. నా తమ్ముడు గెలుపు కోసం పనిచేస్తున్నా. నేను పిఠాపురం వెళ్లడం లేదు.. నేను ప్రచారానికి రావాలని నా తమ్ముడి ఎప్పుడూ కోరుకోలేదు - చిరంజీవి pic.twitter.com/YdKUPYs7DP — Telugu Scribe ..read more
Visit website
Krishnamma Movie Review: కృష్ణమ్మ- మూవీ రివ్యూ! {2.5/5}
Telugu Global
by Telugu Global
12h ago
చిత్రం: కృష్ణమ్మ రచన -దర్శకత్వం : వి వి గోపాల కృష్ణ తారాగణం : సత్యదేవ్, అతిరా రాజ్, అర్చన, కృష్ణ తేజా రెడ్డి, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె తదితరులు సంగీతం : కాల భైరవ, ఛాయాగ్రహణం : సన్నీ కూరపాటి బ్యానర్ : అరుణాచల క్రియేషన్స్, నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి విడుదల ; మే 10, 2024 రేటింగ్: 2.5/5 2020 లో ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ తర్వాత నుంచి సక్సెస్ లేకుండా 9 ..read more
Visit website
Maruti Suzuki Swift | 25 కిమీ మైలేజీతో భార‌త్ మార్కెట్‌లోకి మారుతి స్విఫ్ట్‌-2024.. రూ.6.49 ల‌క్ష‌ల నుంచి షురూ..!
Telugu Global
by Telugu Global
12h ago
Maruti Suzuki Swift | ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) దేశీయ మార్కెట్‌లోకి త‌న పాపుల‌ర్ హ్యాచ్‌బ్యాక్ 2024-స్విఫ్ట్ (Swift- 2024)ను ఆవిష్క‌రించింది. దీని ధ‌ర రూ.6.49 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి ప్రారంభ‌మవుతుంది. టాప్ వేరియంట్ రూ.9.64 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. రూ.17,436ల నెల‌వారీ స‌బ్‌స్క్రిప్ష‌న్ కింద స్విఫ్ట్‌-2024 ల‌భిస్తుంది. స్విఫ్ట్‌-2024 (2024 Maruti Suzuki Swift_ ఆల్ న్యూ జ‌డ్‌-సిరీస్ 1.2 లీట‌ర్ల 3సిలిండ‌ర్ పెట్రోల్ ఇంజిన్ క‌లిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 82 పీఎస్ విద్యుత్‌, 113 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 5 ..read more
Visit website
స్లో ట్రావెలింగ్ చేద్దామా?
Telugu Global
by Telugu Global
12h ago
టూర్ అంటే ఏదో నాలుగు రోజులు సెలవు పెట్టామా.. మంచి టూరిస్ట్ స్పాట్ కెళ్లి అక్కడ ప్లేసులన్నీ గబగబా కవర్ చేసి తిరిగి ఇంటికొచ్చేశామా.. అన్నట్టు ఉంటే కుదరదంటున్నారు ఇప్పటి యూత్.. మనసు పూర్తిగా సేద తీరే వరకూ ట్రావెల్ చేయాల్సిందే అంటున్నారు. దీన్నే ఇప్పుడు ‘స్లో ట్రావెల్’ అని పిలుస్తున్నారు. ఇదెలా ఉంటుందంటే. టూర్‌‌కెళ్లి చూడాల్సిన ప్రదేశాలను చూసి రావడం కాకుండా ఒక ప్రదేశాన్ని ఎంచుకుని దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఎక్కువ రోజులు గడపడాన్ని ‘స్లో ట్రావెల్’ అంటారు. ఇలాంటి ప్రయాణాలు ఒంటరిగా చేస్తే దాన్ని ‘సోలో స్లో ట్రావెలింగ్’ అంటారు. ఇప్పుడు అందరూ ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సోలో స్లో ట్రావెలింగ్ ట్ర ..read more
Visit website
Motorola Edge 50 Fusion | భార‌త్ మార్కెట్‌లో మోట‌రోలా ఎడ్జ్ 50 ఫ్యూష‌న్ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..?!
Telugu Global
by Telugu Global
12h ago
Motorola Edge 50 Fusion | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ మోట‌రోలా త‌న మోట‌రోలా ఎడ్జ్ 50 ఫ్యూష‌న్ (Motorola Edge 50 Fusion) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించేందుకు ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్లు ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా క‌న్ఫ‌ర్మ్ చేయ‌డంతోపాటు ఎక్స్ (మాజీ ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మోట‌రోలా ఈ సంగ‌తి వెల్ల‌డించింది. గ‌త నెల‌లో యూర‌ప్‌తోపాటు సెలెక్టెడ్ మార్కెట్ల‌లో మోట‌రోలా ఎడ్జ్‌50 ఫ్యుష‌న్ (Motorola Edge 50 Fusion) ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఐపీ రేటెడ్ బిల్డ్, 50-మెగా పిక్సెల్ డ్యుయ‌ల్ రేర్ కెమెరాల సెట‌ప్‌, 68 ..read more
Visit website
మాధవీలత ఓ కమెడీయన్‌.. గెలిచేది ఓవైసీనే - కేటీఆర్
Telugu Global
by Telugu Global
13h ago
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్‌ పార్లమెంట్ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ గెలుపు ఖాయమన్నారు. ఆ విషయంలో ప్రశ్నే అవసరం లేదన్నారు కేటీఆర్. మాధవీలతను కమెడీయన్‌తో పోల్చారు. బీజేపీ కమెడీయన్‌ను ముందు పెట్టి డ్రామాలు చేస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో ఎవరిని అడిగినా ఇదే విషయాన్ని చెప్తారన్నారు కేటీఆర్. మాధవీలత తనను తాను ఫూల్‌ చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలు చాలా సీరియస్ ఇష్యూ అన్నారు కేటీఆర్. ఎన్నికలు అంటే బాణాలు సంధించడం, వీధుల్లో డ్యాన్సులు చేయడం కాదన్నారు. ద్రవ్యోల్బణం, ఉద్యోగాల గురించి మాట్లాడాలన్నారు. దమ్ముంటే మోడీ ఏం చేశారో ..read more
Visit website
కల్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్‌ అయింది.. తులం బంగారం తుస్సుమన్నది
Telugu Global
by Telugu Global
13h ago
తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీలు అమలు చేయకుండా నేతలు కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికే ప్రజలు చాలా నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ప్రతి కుటుంబానికి నెలకు రూ. 2500 బాకీపడ్డారని, ఐదు నెలలకు 12,500 ..read more
Visit website

Follow Telugu Global on FeedSpot

Continue with Google
Continue with Apple
OR